తెలంగాణం

మూన్నాళ్ల ముచ్చటగా మారిన దవాఖాన

టిమ్స్ లో ఇన్పేషెంట్  సేవలు బంద్ మూన్నాళ్ల ముచ్చటగా మారిన దవాఖాన  టిమ్స్ కథ ముగిసినట్టేనని అంటున్న ఆఫీసర్లు హైదరాబాద్, వెలుగు:

Read More

సీఎం పర్యటన టైంలో టీఆర్ఎస్లో వర్గవిభేదాలు

సీఎం పర్యటన సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ

Read More

చిన్నపిల్లాడిలా మారిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిల్లలంటే ఇష్టం. ఎక్కడయినా చిన్నారులు కనిపిస్తే చాలు వెంటనే  కాన్వాయ్ ఆపి.. వారితో కలిసిపోయి సరదాగా గడుపుతారు. త

Read More

జాతీయ స్థాయిలో రైతు ఐక్య వేదిక ఏర్పాటు చేయాలె

ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి, జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని సీఎం కేసీఆర్ అన్న

Read More

వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తాం

కరీంనగర్ జైల్లో సీఎం కేసీఆర్ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధం చేసిన గదిని సందర్శిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొ

Read More

బీజేపీ నాయకులపై మంత్రి హరీష్ రావు ఫైర్ 

హన్మకొండలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్ని అబద్ధాలే మాట్లాడారని మంత్రి హరీష్

Read More

మునుగోడులో యువజన కాంగ్రెస్ కార్యాచరణపై చర్చించాం

మరో మూడు రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ తెలిపారు. చండూరులో యువజన కాంగ్రెస్

Read More

‘ఆర్ఎఫ్ సీఎల్’ దందాలో కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్ హస్తం 

ధర్మారం : రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) కొలువుల దందాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హస్తం ఉ

Read More

అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాం

పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సామాజిక పింఛన్లు పెద్ద సంఖ్యలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మొత

Read More

మునుగోడు ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ల ఆసక్తి

త్వరలో మునుగోడులో బై ఎలక్షన్ జరగనుంది. పార్టీలన్నీ గెలుపుకోసం అప్పుడే జోరుగా ప్రచారం చేస్తున్నాయి. గెలుపుపై ధీమాగా ఉన్నా.. లోలోన టెన్షన్ కూడా కనిపిస్త

Read More

మునుగోడు ఉపఎన్నికపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

మునుగోడు ఉపఎన్నిక తో టీఆర్ఎస్, బీజేపీ స్వార్థ రాజకీయాల పరిరక్షణకు తెరలేపాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. రాష్ట్రంలో బీజేపీ మతోన్మాద వాతావరణాన్ని సృ

Read More

మునుగోడు జనాన్ని విసిగిస్తున్న యూట్యూబ్ ఛానళ్లు..సర్వేలు

ఎన్నికలొస్తున్నాయంటే రాష్ట్రమంతటా నేతల హడావుడి ఉంటుంది. బైపోల్ అయితే.. అది మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యనేతలంతా అక్కడే మకాం పెడతారు. ఆ సీటును ఎలా కైవస

Read More

రాష్ట్రంలో అవినీతి..కుటుంబ పాలన సాగుతోంది

రాష్ట్రంలో అవినీతి.. కుటుంబ పాలన సాగుతోందని కేంద్రమంత్రి దేవుసిన్హా చౌహన్ ఆరోపించారు. ప్రధాని వస్తే సీఎం స్వాగతం పలకకపోవడం సిగ్గుచేటన్న ఆయన.. కేసీఆర్

Read More