తెలంగాణం
మునుగోడు ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ల ఆసక్తి
త్వరలో మునుగోడులో బై ఎలక్షన్ జరగనుంది. పార్టీలన్నీ గెలుపుకోసం అప్పుడే జోరుగా ప్రచారం చేస్తున్నాయి. గెలుపుపై ధీమాగా ఉన్నా.. లోలోన టెన్షన్ కూడా కనిపిస్త
Read Moreమునుగోడు ఉపఎన్నికపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
మునుగోడు ఉపఎన్నిక తో టీఆర్ఎస్, బీజేపీ స్వార్థ రాజకీయాల పరిరక్షణకు తెరలేపాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. రాష్ట్రంలో బీజేపీ మతోన్మాద వాతావరణాన్ని సృ
Read Moreమునుగోడు జనాన్ని విసిగిస్తున్న యూట్యూబ్ ఛానళ్లు..సర్వేలు
ఎన్నికలొస్తున్నాయంటే రాష్ట్రమంతటా నేతల హడావుడి ఉంటుంది. బైపోల్ అయితే.. అది మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యనేతలంతా అక్కడే మకాం పెడతారు. ఆ సీటును ఎలా కైవస
Read Moreరాష్ట్రంలో అవినీతి..కుటుంబ పాలన సాగుతోంది
రాష్ట్రంలో అవినీతి.. కుటుంబ పాలన సాగుతోందని కేంద్రమంత్రి దేవుసిన్హా చౌహన్ ఆరోపించారు. ప్రధాని వస్తే సీఎం స్వాగతం పలకకపోవడం సిగ్గుచేటన్న ఆయన.. కేసీఆర్
Read Moreప్రజలు తిరగబడుతారన్న భయం బీజేపీని వెంటాడుతోంది
సూర్యాపేట జిల్లా : రాష్ట్ర జనాభాలో 60 శాతం కుటుంబాలకు ఆసరా పింఛన్లు అందిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ర్టం
Read Moreమునుగోడులో వినూత్నంగా 33 మండలాల వీఆర్ఏల నిరసనలు
మునుగోడు మండలంలో వీఆర్ఏలు రోడ్డెక్కారు. కేసీఆర్ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ..పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని 33 మ
Read Moreఇంటికి కిలో బంగారం ఇచ్చినా టీఆర్ఎస్కు ఓటెయ్యరు
మునుగోడులో బీజేపీ గెలిస్తే..ఆ తర్వాత నెలరోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురంల
Read Moreయాదాద్రిలో ప్రసాదం లేక భక్తుల ఇబ్బందులు
యాదాద్రి గుట్టపై ప్రసాదం కొరత ఏర్పడింది. గత కొద్దిరోజులుగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెగింది. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు,
Read Moreఔటర్ రింగ్ రోడ్ పై ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం
ఆదిబట్ల : ఔటర్ రింగ్ రోడ్ పై ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం జరిగింది. ఓ కారు బైక్ ను ఢీకొట్టడంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత
Read Moreనల్గొండ జిల్లా రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారు
నల్గొండ జిల్లా రైతాంగానికి నష్టం కలిగించేలా సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. SLBC టన్నెల్
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి మావోల అలజడి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి మావోయిస్టుల అలజడి మొదలైంది. 10 నుంచి 15 మంది మావోయిస్టులు ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించినట్టు తమకు సమాచారం ఉందని
Read Moreముగిసిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్
కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 16వందల సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. అయితే ఒక్క నిమిషం నిబంధనలను కఠినంగా అమల
Read Moreఅబద్ధాలు ప్రచారం చేయడంలో బండి సంజయ్ ఆరితేరిండు
తెలంగాణలోని బీజేపీ నేతలు డీఎన్ఏ టెస్టు చేసుకోవాలని కాంగ్రెస్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. వరంగల్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో
Read More












