తెలంగాణం
రూ.600 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధి
హైదరాబాద్: ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర మంత్రి కిషన్ ర
Read Moreబై పోల్లో అనుబంధ సంఘాల పాత్ర కీలకం
కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీలోని ప్రతి ఒక్క
Read Moreరైల్వేలైన్కు ఇరువైపులా ఆర్ఓబి పూర్తి చేశారు కానీ..
(వరంగల్/హనుమకొండ): జాతీయ రహదారి..నిత్యం వేలాది వాహనాలు ఈ బ్రిడ్జిపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఒకే బ్రిడ్జి ఉండడం వల్ల ఈ బ్రిడ్జిపై వచ్చి పోయే వాహనా
Read Moreఅన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశాడు
యాదాద్రి : గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగుతున్న సీఎం కేసీఆర్ ను అడ్డుకోకపోతే... మన పిల్లల రక్తాన్ని కూడా తాగుతాడంటూ ఆదిలాబాద్ బ
Read Moreఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలి
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ సవాల్ విసిరార
Read Moreనిండుకుండలా నాగార్జున సాగర్..
నల్గొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ఉదయం 10 గేట్లు ఎత్తిన అధికారులు ఇన్ ఫ్
Read Moreసిరిసిల్ల షాడో ఎమ్మెల్యేల చుట్టే అవినీతి కేంద్రీకృతమైంది
కేటీఆర్ సిరిసిల్ల టూరిస్ట్ ఎమ్మెల్యేగా మారిపోయిండని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిరిసిల్లలో షాడో ఎమ్మెల్యేలుగా పదిమంది ఉన్నారని.
Read Moreసహోదరభావాన్ని బలోపేతం చేసేది రక్షా బంధన్
అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమకి అద్దం పట్టేది రాఖీ పండుగ. ఈ పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నే
Read Moreఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భద్రత పెంపు
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంతో పాటు 4ప్లస్ 4 గన్మెన్స్ను కేటాయించింది. ఆర్ముర్, హైదరాబాద్ల
Read Moreజాతీయ జెండా కోసం ప్రాణ త్యాగం చేశారు
నిజాం రజాకార్లను ఎదిరించి జాతీయ జెండా కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు బత్తిని మొగిలయ్య గౌడ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. యాదాద్ర
Read Moreమునుగోడు బైపోల్ హీట్.. 13న రేవంత్ పాదయాత్ర
రాష్ట్రంలో మునుగోడు బైపోల్ హీట్ మొదలైంది. ఉప ఎన్నిక గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ఇంద
Read Moreటీఆర్ఎస్, బీజేపీ.. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటున్నరు
టిఆర్ఎస్, బీజేపీ రెండు ఓక్కటేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఒప్పందం లేకుండానే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను 5 నిమిషాల్లోనే ఎలా ఆమోదించారని&nbs
Read Moreకూలీలతో కలిసి పాటపాడుతూ షర్మిల వరి నాట్లు
వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. హకీంపేట, పోలేపల్లి, సర్జకాన్ పేట కోస్గీ టౌన్, ముశ్రిఫా గ్రామాల మీదుగా పాదయాత
Read More











