
తెలంగాణం
Bribe:రూ.6వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్
నిర్మల్ జిల్లాలో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ ఇంఛార్జ్ ఆర్ఐతోపాటు బిల్ కలెక్టర్ ష
Read Moreఆసుపత్రిలో వెంటిలేటర్పై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబ
Read Moreవిశాఖలో 14 ఏళ్ల బాలికకు.. కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ ఎటాక్ అయ్యింది..!
కరోనా.. కరోనా.. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. కరోనా వస్తే ఏమౌతుందిలే.. ఇప్పటికే రెండు సార్లు చూశాం అంటున్నారు. పరిస్థితి అంత ఈజీగా.. లైట్ తీసుకునే వ
Read Moreరూల్స్ ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కోరుట్ల/చందుర్తి, వెలుగు: పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు అని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం కథలాపూర్ మండల కేంద్రం
Read Moreకామారెడ్డి వార్షిక రుణ ప్రణాళిక రూ. 8,204 కోట్లు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ. 8,204 కోట్లుగా అధికారులు ప్రకటించారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్ట్ ఆశిష్
Read Moreఅభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల/మెట్పల్లి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే అర్హులైన పేదలకు ఇందిరమ
Read Moreపర్మిషన్ లేని చేపల చెరువులను స్వాధీనం చేసుకుంటాం : అడిషనల్ కలెక్టర్ డి.వేణు
గోదావరిఖని, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏరియాలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న చేపల చెరువులను స్వాధీనం చేసుకుంటామని కబ్జాకు గురైన ఇరిగేషన్&zwnj
Read Moreపానుగల్ మండలంలోని కేతేపల్లి ఎస్సీ కాలనీలో కొండచిలువ కలకలం
పానుగల్, వెలుగు: మండలంలోని కేతేపల్లి ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి నౌసోల్ల చెన్నమ్మ ఇంటి పరిసరాల్లో కొండచిలువ కనిపించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యా
Read Moreఅయిజ మండలంలోని బైనపల్లి కొనుగోలు కేంద్రానికి .. భారీగా ఏపీ వడ్లు
అయిజ, వెలుగు: మండలంలోని బైనపల్లి కొనుగోలు కేంద్రానికి వారం రోజుల కింద భారీగా ఏపీ వడ్లు రాగా, రైతులు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనప
Read Moreభూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : కలెక్టర్ బదావత్ సంతోష్
కోడేరు, వెలుగు: భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. కోడేరు మండలం
Read Moreబోధన్ డివిజన్లో డెంగ్యూ కేసులు నమోదు కాకుండా చూడాలి : డీఎంహెచ్వో రాజశ్రీ
బోధన్, వెలుగు : బోధన్ డివిజన్లో డెంగ్యూకేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. బుధవారం బో ధన్ లోని జిల్లా ఆసుపత
Read Moreఎవరెస్ట్ శిఖరంపైకి చిన్నోనిపల్లి స్టూడెంట్
గద్వాల, వెలుగు: ఎవరెస్ట్ శిఖరాన్ని గట్టు మండలం చిన్నోనిపల్లి విలేజ్ కి చెందిన హైమావతి అధిరోహించారు. తూప్రాన్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశ
Read Moreచేనేత కార్మికులను ప్రోత్సహించేందుకే వీ హబ్ : డీకే స్నిగ్ధారెడ్డి
గద్వాల టౌన్, వెలుగు: గద్వాల చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు వీ హబ్ తీసుకొచ్చామని ఆ సంస్థ చైర్మన్ సీత, బీజేపీ నాయకురాలు డీకే స్నిగ్ధారె
Read More