తెలంగాణం
ఘరానా మోసగాళ్లు: లోన్ ఆఫర్ చేసి.. రూ.3 లక్షలు కాజేసిన స్కామర్స్
బషీర్బాగ్, వెలుగు: లోన్ ఆఫర్చేసిన స్కామర్స్ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.3 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.
Read Moreపత్తిపై దిగుమతి సుంకం ఎత్తివేతతో మన రైతులకు నష్టం
రైతుల ప్రయోజనాలను కేంద్రం తాకట్టు పెట్టింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శ హైదరాబాద్, వెలుగు: అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తిపై దిగుమతి
Read Moreసబ్సిడీలను సకాలంలో ఇప్పించండి: మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రావలసిన సబ్సిడీలను సకాలంలో విడుదల చేయించాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివే
Read Moreకాళోజీ రచనలను ఆదర్శంగా తీసుకోవాలి..ప్రజాకవిగా అలుపెరగని పోరాటం చేశారు: మంత్రి జూపల్లి
కవయిత్రి నెల్లుట్ల రమాదేవికి కాళోజీ సాహితీ పురస్కారం ప్రదానం హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తినిచ్చిన ప్రజాకవ
Read Moreచిట్యాల బీసీ రెసిడెన్షియల్ స్కూల్: కలెక్టర్ ను కలిసేందుకు.. స్కూల్ గోడ దూకి వెళ్లిన స్టూడెంట్లు
పట్టుకొని స్కూల్కు తీసుకొచ్చిన ప్రిన్సిపాల్, సిబ్బంది చిట్యాల బీసీ గురుకులానికి చేరుకొని స్టూడెంట్లతో మాట్లాడిన కలెక్టర్&zwnj
Read Moreకొత్త గనుల వేలానికి సింగరేణి సై ! త్వరలో దేశ వ్యాప్తంగా 181 బొగ్గు బ్లాక్ల వేలం
కొత్త బ్లాక్లు దక్కాలంటే వేలంలో పాల్గొనడం తప్పనిసరి చేసిన కేంద్రం గత సర్కార్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో వేలానికి ద
Read Moreయూరియా కోసం రైతుల ఆందోళన ..ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ లో రోడ్డెక్కిన రైతులు
కాగజ్నగర్, వెలుగు : సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్జిల్లా కాగజ్నగర్ల
Read Moreమూడో వంతు బడుల్లో 30లోపే!..17,639 స్కూళ్లలో వందలోపే అడ్మిషన్లు
వెయ్యి అడ్మిషన్లు దాటింది ఐదు స్కూళ్లలోనే విద్యాశాఖ అధికారిక లెక్కల్లో వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని
Read Moreఎస్ఎల్బీసీతో 4లక్షల ఎకరాలకు నీరు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పనుల పునరుద్ధరణపై రిపోర్టు తయారుచేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు ఈ నెల 15న కేబినెట్లో చర్చించి.. పనులు మొదలు
Read Moreఎల్ఎండీ గేట్లు ఓపెన్.. మోయతుమ్మెద వాగుకు భారీ వరద
తిమ్మాపూర్, వెలుగు : ఇటీవల కురిసిన వర్షాలకు మిడ్ మానేరుతో పాటు మోయతుమ్మెద వాగుకు భారీ వరద రావడంతో ఎల్ఎండీ రిజర్వాయర్&zwn
Read Moreజ్యుడీషియల్ కమిషన్ వేయండి ..గ్రూప్–1 ఎగ్జామ్స్పై కేటీఆర్ డిమాండ్
గ్రూప్–1 ఎగ్జామ్స్పై సుప్రీం లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: కేటీఆర్ ఫార్ములా ఈ రేస్.. అదో లొట్టపీస
Read Moreఎస్సారెస్పీకి వరద.. 8 గేట్లతో గోదావరికి నీటి విడుదల
47929 క్యూసెక్కుల వరద 8 గేట్లతో గోదావరికి నీటి విడుదల బాల్కొండ, వెలుగు : ఎగువ గోదావరి నుంచి వచ్చిన వరదలతో శ్రీరాంసాగర్ నీటి మట్టం పూర్
Read Moreఫార్మా సంస్థ యజమానికి జైలు, రూ. 40 వేల ఫైన్: జగిత్యాల కోర్టు తీర్పు
జగిత్యాల రూరల్, వెలుగు: నాణ్యత లేని మందులు తయారు చేసి అమ్మిన కేసులో ఔషధ సంస్థ యజమానికి వారం జైలు శిక్ష, రూ. 40 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల ఫస్ట్ క్ల
Read More












