తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మర్క్ టూ రూల్ నోటీసులు ఇచ్చిన తహశీల్దార్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్ కమిషనర్ విధుల్లో ఉన్న 18 మంది తహసీల్దార్లను బాధ్యతలనుంచి తప్పించింది. వారిస్థానాల్లో ఎంపీడీవోలకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. వర్క్ టూ రూల్ ప్రకారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పని చేస్తామని తహసీల్దార్లు నిన్న ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు.
18 మంది తహసీల్దార్లను తప్పించిన ప్రభుత్వం…
- తెలంగాణం
- July 9, 2019
లేటెస్ట్
- తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వేదాంతు కోచింగ్ సెంటర్లు
- భార్య మగాడని తెలిసి విడాకులు..పెండ్లైన 12 రోజులకు బయటపడ్డ నిజం
- యూపీఐ బిజినెస్లోకి అదానీ గ్రూప్
- విత్తనాల కోసం రైతుల భారీ క్యూ ఆదిలాబాద్లో ఉద్రిక్తత
- మూడో సెషన్లోనూ మార్కెట్ డౌన్
- మరిన్ని సిటీల్లో మలబార్ హంగర్–ఫ్రీ వరల్డ్
- హెల్త్ ఇన్సూరెన్స్లోకి ఎల్ఐసీ!
- బీఆర్ఎస్ నేతపై రౌడీషీట్
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు
- అంత్యక్రియలకు వెళ్తుండగా యాక్సిడెంట్.. ముగ్గురు మృతి
Most Read News
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రఘువీరా జోస్యం..
- వామ్మో పసిడి రేటు చూస్తే కళ్ళు తిరుగుతున్నయ్.. తులం ఎంత ఉందో తెలుసా..?
- మండి బిర్యానీ తిని.. ఆసుపత్రి పాలైన కుటుంబం!
- కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో షాక్..
- మోకాళ్ల నొప్పి మందు కోసం జాతర.. జనంతో కొత్తకోట ఆగం
- అంతా టీజీ .. వెహికిల్ నంబర్లతో స్టార్ట్
- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా RTO ఆఫీసులపై ఏసీబీ దాడులు
- సింగరేణి ఉద్యోగులకు సెకండ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి : బి.జనక్ ప్రసాద్
- Ram Charan: ఇది క్రేజీ కాంబో.. ప్రయోగాల దర్శకుడికి రామ్ చరణ్ ఛాన్స్
- మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అందెశ్రీ ఇష్టం .. నాకు సంబంధం లేదు : సీఎం రేవంత్ రెడ్డి