సందడిగా థ్యాంక్స్​ గివింగ్​ మీట్​

సందడిగా థ్యాంక్స్​ గివింగ్​ మీట్​

హైదరాబాద్ సిటీ, వెలుగు : శామీర్​పేటలోని విశ్వ విశ్వాని విద్యా సంస్థల్లో నిర్వహించిన ‘థ్యాంక్స్​గివింగ్​మీట్​2025’ సందడిగా సాగింది. ఈ ఏడాది నిర్వహించిన క్యాంపస్​ప్లేస్​మెంట్స్​లో 95% మంది స్టూడెంట్లు ఎంపికయ్యారని యాజమాన్యం తెలిపింది. అత్యధిక రూ.10లక్షల ప్యాకేజీ జాబ్స్​పొందారని చెప్పింది. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన స్టాఫ్​ను గిఫ్ట్​లు అందజేసి సన్మానించింది.  ప్రిన్సిపాల్​శ్రీనివాస్, డైరెక్టర్ రామకృష్ణ చిన్నం, ప్లేస్​మెంట్స్, కార్పొరేట్ రిలేషన్స్ హెడ్ ధర్మేంద్ర, లెక్చరర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.