తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు : ఏఐసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున ఖర్గే

తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు :  ఏఐసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున ఖర్గే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు. మధ్యప్రదేశ్, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాల్లో ఓటమి మమ్మల్ని నిరుత్సాపరిచింది. ఇక్కడ ఓటేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఆ మూడు రాష్ట్రాల్లో పార్టీని మరింత ధృడంగా మార్చుకుంటాం. పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు అభినందనలు. తాత్కాలిక ఒడిదొడుకులను అధిగమించి.. ఇండియా కూటమితో కలిసి వచ్చే పార్టీలతో త్వరలో రానున్న లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలకు సిద్ధం అవుతాం.

- ఏఐసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున ఖర్గే