హైదరాబాద్, వెలుగు: ఈ నెల 23 నుంచి మొదలు కానున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు రెడీ అయ్యాయి. వాటిని సోమవారం నుంచి స్కూళ్లకు పంపించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. వారంలోపు అన్ని స్కూళ్లకు చేరుతాయని వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్సైట్లోనూ పెట్టనున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5,09,275 మంది స్టూడెంట్లు టెన్త్ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా టెన్త్ హాల్టికెట్ నెంబర్తో పాలిసెట్కు అప్లై చేసుకునే అవకాశం ఉండటంతో, సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతోంది.
నాలుగైదు రోజుల్లో వెబ్సైట్లో టెన్త్ హాల్ టికెట్లు
- హైదరాబాద్
- May 9, 2022
లేటెస్ట్
- పారిస్ ఒలింపిక్స్కు శ్రీశంకర్ దూరం
- ముంబై మహాన్.. పంజాబ్పై 9 రన్స్ తేడాతో గెలుపు
- ఇయ్యాల్నే ఫస్ట్ ఫేజ్ .. 102 లోక సభసీట్లకు ఎన్నికలు
- చెరువుల ఆక్రమణలపైతీసుకున్న చర్యలేంటి : హైకోర్టు
- రాత్రయితే కమ్మేస్తున్న పొగ!... సాయంత్రమైందంటే మడికొండ డంప్ యార్డు చెత్తకు నిప్పు
- నల్గొండ జిల్లాలో వాళ్ల మధ్య పవర్ వార్!
- వీవీప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమైతది?
- 6 జిల్లాల్లో 45 డిగ్రీలు.. తెలంగాణ వ్యాప్తంగా మరింత పెరిగిన టెంపరేచర్లు
- వారం టైమ్ ఇవ్వండి.. తిట్లపై వివరణకు ఈసీని గడువు కోరిన కేసీఆర్
- 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నరు : కేసీఆర్
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్