కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశారు. చైతన్యపురి పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న నరేష్.. నిన్నరాత్రి విధులు ముగించుకుని ఇంటికెళ్తూ పురుగుల మందు తాగాడు. తనకు కుటుంబ సమస్యలున్నాయని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పీఎస్ కు ఫోన్ చేసి చెప్పడంతో.. పోలీసులు నరేష్ కోసం వెతికారు. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో అప్పటికే పురుగుల మందు తాగి ఉన్న నరేష్ ను గుర్తించి ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన కానిస్టేబుల్
- హైదరాబాద్
- November 13, 2020
లేటెస్ట్
- మోదీ ఫోటోతో ఓట్లు అడగాలె: మంత్రి పొన్నం ప్రభాకర్
- ఓట్ల జాతర.. ప్రారంభమైన నామినేషన్లు
- మీ మొబైల్ కు వచ్చిన మేసేజ్ అసలైనదా?.. నకిలీదా..?తెలుసుకోండిలా..
- కేసీఆర్ చుట్టూ ప్రైవేటు బౌన్సర్లు
- మోదీతో విజయన్ రహస్య ఒప్పందం : సీఎం రేవంత్ రెడ్డి
- ఓరి దేవుడా : 2050 నాటికి దేశంలో సగం మందికి మంచినీటి కష్టాలు
- My Dear Donga Trailer: అమ్మ బాబోయ్..దొంగోడు! మీ నవ్వులు దోచేందుకు ట్రైలర్తో వచ్చాడు
- ఈ కష్టం పగోడికి కూడా రావద్దు.. భార్య కొడుతుందని విడాకులు అడుగుతుండు
- చంద్రబాబువన్నీ విషపు మాటలే.. పేర్ని నాని
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
Most Read News
- WhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- నెరవేరనున్న దశాబ్దాల కల
- మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్టూడెంట్స్ అరెస్ట్
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- ప్రశాంత్ను కాపాడలేకపోయాం : హనుమంతు జెండగే
- బీఆర్ఎస్ పాలనలో నా ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది : తమిళసై సౌందరరాజన్