తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు గురువారం ఎల్బీ స్టేడియానికి జనం పోటెత్తారు. సిటీతో పాటు జిల్లాల నుంచి కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బషీర్బాగ్, ఎల్బీ స్టేడియం పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎల్బీనగర్కు చెందిన ఆర్టిస్ట్ నాగార్జునపు రాము బియ్యం గింజలతో రేవంత్ రెడ్డి బొమ్మను గీసి శుభాకాంక్షలు తెలిపాడు.
– వెలుగు, ఫొటోగ్రాఫర్/ఎల్బీనగర్
ALSO READ:-తెలంగాణ నూతన కేబినెట్లో మిగిలిన 6 బెర్తుల్లో..ఎవరికి చాన్స్?