15 నిముషాల్లోనే రూ.700 కోట్లు లాస్

15 నిముషాల్లోనే  రూ.700 కోట్లు లాస్

కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా.. నిఫ్టి 400 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. దీంతో 15 నిముషాల్లోనే 6.86 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దలాల్ స్ట్రీట్ పై కరోనా కేసులు, లాక్ డౌన్ ఆందోళన ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది.