పాలిసెట్ నోటిఫికేషన్ రిలీజ్

పాలిసెట్ నోటిఫికేషన్ రిలీజ్

హైదరాబాద్: రాష్ట్ర విద్యా శాఖ పాలిసెట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ రెండో వారం నుంచి పాలీసెట్ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 4వ తేదీ వరకు అప్లికేషన్ కు తుదిగడువు విధించారు. రూ.100 ఆలస్య రుసుముతో జూన్ 5 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. జూన్ 30న పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. జూలై 12న ఫలితాలు వెల్లడించనున్నట్లు విద్యా శాఖ తెలిపింది. 

మరిన్ని వార్తల కోసం..

రా రైస్ పై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిస్తలె

దమ్ముంటే ఎన్నికలు పెట్టండి.. బీజేపీకి సీఎం సవాల్