కరోనాతో రాత్రంతా కర్ఫ్యూ.. రెచ్చిపోతున్న దొంగలు

కరోనాతో రాత్రంతా కర్ఫ్యూ.. రెచ్చిపోతున్న దొంగలు

నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా ఉన్న ధనలక్ష్మీ జ్యువలరీ షాపులో గురువారం దొంగలు పడ్డారు. షాపులో ఉన్న 250 గ్రాముల బంగారు నగలు, 75 కేజీల వెండి నగలు దోచుకెళ్లారు. అంతేకాకుండా.. ఎటువంటి సాక్ష్యాలు దొరకకుండా సీసీ కెమెరాలు కూడా ఎత్తుకెళ్లారు. విషయం తెలిసిన మల్కాజిగిరి డీసీపి రక్షితమూర్తి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన నేరేడ్మెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

అరెస్టులకు బీజేపీ బయపడదు

కేటీఆర్ వీడియో షేర్ చేసిన రేవంత్ రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్