షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్లు.. నీళ్లు అనుకొని యాసిడ్ తాగారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ సుల్తాన్ షాపింగ్ మాల్ లో జరిగింది. ఈ నెల 29న పెళ్లిరోజు ఉండటంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్ చెందిన విజయ్ కుమార్ కుటుంబం షాపింగ్ కు వచ్చింది. దాహంగా ఉందని నీళ్లు అడిగితే.. ఓ వర్కర్ నీళ్లు అనుకొని యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. కస్టమర్ తో పాటు షాపింగ్ మాల్ వర్కర్ కూడా దాన్ని తాగారు. ఆ తర్వాత .. రుచి ఆధారంగా తాము తాగింది యాసిడ్ అని వారు గుర్తించారు. దీంతో వారిద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకెళ్లారు.
నీళ్లు అనుకొని యాసిడ్ తాగారు
- తెలంగాణం
- June 25, 2022
లేటెస్ట్
- 100 శాతం సీవేజ్ ట్రీట్మెంట్ దిశగా అడుగులు
- పదేండ్లలో మోదీ చేసింది ఇదేగా?
- జాబ్ పోయిందని అమెరికా వదిలి వెళ్లకండి: యూఎస్ సీఐఎస్
- మైనార్టీ ఓట్లు ఎటు వైపో..లీడర్లతో కలిసి గెలుపు లెక్కలు వేసుకుంటున్న ప్రధాన పార్టీల క్యాండిడేట్లు
- మెదక్ జిల్లాలో రైతుల చూపు ఆయిల్ పామ్ సాగు వైపు
- పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. ఇరువర్గాలు పరస్పర దాడి.. ముగ్గురికి గాయాలు..
- బీసీ గురుకులాలకు 187 కోట్లు రిలీజ్
- ఎమ్మెల్సీ ఎన్నికలకు ..బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలి
- ఎండకాలంలో తుంగభద్రకు స్వల్ప వరద
- బోరబండలో యువకుడి దారుణ హత్య
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..