నార్సింగీలో రెచ్చిపోయిన దొంగలు..

నార్సింగీలో రెచ్చిపోయిన దొంగలు..

 రంగారెడ్డి జిల్లా నార్సింగీలో దొంగలు రెచ్చిపోయారు. హైదర్ షా కోర్ట్  భాగ్య నగర్ కాలనీలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించారు  దొంగలు.  ఏటీఎంలో ఉన్న నగదును దోచుకునేందుకు ట్రైచేశారు. తమ వెంట తెచ్చుకున్న  రాడ్లతో ATM మీషన్ ను ద్వంసం చేశారు. అయితే సైరన్ మోగడంతో పరారైయ్యారు దుండగులు.దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.