ముంబై: మోడీ సర్కార్ను విమర్శిస్తే జాతి వ్యతిరేకులనే ముద్ర వేయడం సరికాదని మహారాష్ట్రలోని అధికార శివసేన ఫైర్ అయ్యింది. ‘మోడీ ప్రభుత్వాన్ని విమర్శించినా, తప్పుబట్టినా జాతి వ్యతిరేకులని అంటున్నారు. అదే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తే మాత్రం జాతీయవాదులని అంటున్నారు. ఇదేం చోద్యం’ అంటూ శివసేన తన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అది దేశ ద్రోహం కిందకు రాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో శివసేన పైకామెంట్స్ చేయడం గమనార్హం.
మోడీ సర్కార్ను విమర్శిస్తే జాతి వ్యతిరేకులు.. ప్రశంసిస్తే జాతీయవాదులా?
- దేశం
- March 4, 2021
లేటెస్ట్
- అట్టహాసంగా వంశీ నామినేషన్ .. హాజరైన సీఎం రేవంత్రెడ్డి
- కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 2,194 పోలింగ్ సెంటర్లు
- మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతవ్ : సీఎం రేవంత్రెడ్డి
- కాకా బాటలోనే వంశీ సేవ చేస్తడు
- టచ్ లోకి వచ్చినోళ్లతో మాట్లాడుదామనే లోపే సారుకు మెలుకువ వచ్చేసింది..... ఇగ మళ్ల నిద్ర పట్టలేదట...!!
- సాగర్ టెయిల్ పాండ్ నుంచి ఏపీ నీళ్ల చోరీ
- 4 నెలల్లో బీఆర్ఎస్కు వంద మంది కీలక నేతలు గుడ్బై
- లక్నో అలవోకగా.. చెన్నైపై 8 వికెట్ల తేడాతో గెలుపు
- రెండో రోజు 57 మంది నామినేషన్
- గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష