తిరుమల కొండపై చర్చి అంటూ అసత్య ప్రచారం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఫారెస్ట్ సెల్ టవర్ ను చర్చి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన నలుగురు వ్యక్తులు అరుణ్, కార్తీక్ , అజిత్ లను అరెస్ట్ చేసినట్లు తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పి అన్బురాజన్ తెలిపారు. పారెస్ట్ సెల్ టవర్ బిల్డింగును చూపెడుతూ.. ఇదిగో దానిపైన వున్న సిలువ పోటో అంటూ ఆ టవర్ పైన కెమెరాను అమర్చే ఇనప కమ్మిని పోటో తీసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసినట్లు చెప్పారు పోలీసులు. అరుణ్ కాటేపల్లి అనే ఫేస్ బుక్ పేజీ నుంచి ఫోటోలను పోస్ట్ చేసినట్లు చెప్పారు.
తిరుమల కొండపై చర్చ్ అంటూ అసత్య ప్రచారం
- ఆంధ్రప్రదేశ్
- September 6, 2019
లేటెస్ట్
- ఎవరీ వర్షా ప్రియదర్శిని.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సీఎం నవీన్ పట్నాయక్
- ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతి
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఆరోజే..
- హనుమాన్ జయంతి స్పెషల్ 2024: ఆంజనేయుడిని జై భజరంగ భళి అని ఎందుకంటారో తెలుసా...
- ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది
- DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మార్పుల్లేకుండానే సన్ రైజర్స్
- 5 నెలల తర్వాత వర్షాలు..ఎంజాయ్ చేస్తున్న బెంగళూరు ప్రజలు
- నా కొడుకు చేసింది తప్పే.. చట్ట ప్రకారం శిక్షించాల్సిందే : ఫయాజ్ తల్లి ముంతాజ్
- భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
Most Read News
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం