ఇవాళ 14 MMTS రైళ్లు క్యాన్సిల్

ఇవాళ 14 MMTS రైళ్లు క్యాన్సిల్

హైదరాబాద్‌: సిటీలో ఇవాళ 14 MMTS రైళ్లను క్యాన్సిల్ చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ వీటిని నిలిపివేశారు. MMTS రెండో దశలో రామచంద్రాపురం, తెల్లాపూర్‌ మధ్య ట్రాక్‌ పనులు జరుగుతున్నాయి. మంగళవారం  లింగంపల్లి – ఫలక్‌ నుమా, హైదరాబాద్‌ ల మధ్య నడిచే రైళ్లను నిలిపివేస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.