సైబరాబాద్​లో 10 మంది ఇన్​స్పెక్టర్ల బదిలీ

సైబరాబాద్​లో 10 మంది ఇన్​స్పెక్టర్ల బదిలీ

గచ్చిబౌలి, వెలుగు : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 మంది ఇన్ స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మియాపూర్ ఇన్​స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ఇటీవల సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మియాపూర్ పీఎస్ ఇన్ స్పెక్టర్​గా  సైబారాబాద్ వీఆర్​లో పనిచేస్తున్న రామలింగ ప్రసాద్​ను నియమిస్తూ సీపీ అవినాష్​మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు మరో 9 మంది ఇన్ స్పెక్టర్ల బదిలీలు జరిగాయి.