తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. అలాగే 2020 బ్యాచ్ కు చెందిన 9 మంది శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అసిస్టెంట్ కలెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 8మంది ఐఏఎస్ అధికారులను జిల్లాలకు అడిషనల్ కలెక్టర్లుగా నియమించారు. 
నిజామాబాద్ కు..  చిత్రా మిశ్రా
కరీంనగర్ కు..  గరిమా అగర్వాల్
మెదక్ కు.. ప్రతిమా సింగ్
కుమరంభీమ్ అసిఫాబాద్ కు.. కర్నాటి వరుణ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట కు...  పాటిల్ హేమంత్ కేశవ్
యాదాద్రి భువనగిరి జిల్లాకు.. దీపక్ తివారి
వనపర్తి జిల్లాకు.. అంకిత్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు.. రిజ్వాన్ బాషా