రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ

హైదరాబాద్: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 8 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న స్థానాల నుంచి కొత్త స్థానాల్లో నియమితులైన ఐఏఎస్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. 

సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శరత్

సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ప్రశాంత్ జీవన్ పాటిల్ 

పీఆర్ &ఆర్ డి కమిషనర్గా హన్మంత రావు

నల్గొండ జిల్లా కలెక్టర్గా రాహుల్ శర్మకు అదనపు బాధ్యతలు

జోగులంబ గద్వాల్ జిల్లా కలెక్టర్  హర్షకు ఆదనపు బాధ్యతలు

ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా కర్నాటి వరుణ్ రెడ్డి

ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా అంకిత్

కొమురం భీం అసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్గా చహత్ బాజ్పాయ్ బదిలీ