రైలు నుంచి జారిపడి ఓ ట్రాన్స్జెండర్ మృతి చెందిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఆదివారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం .. సంగెం మండలం వెలుగూరు స్టేషన్ తూర్పు తండాకు చెందిన ట్రాన్స్జెండర్ బాదావత్ అనిల్ అలియాస్ దివ్య (25) శాతావాహన ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు వస్తున్నారు. రఘునాథపల్లి స్టేషన్ వద్దకు రాగానే డోర్ వద్ద కూర్చున్న దివ్య ప్రమాదవశాత్తు కిందపడి స్పాట్లోనే చనిపోయింది. అదే రైలులో ప్రయాణిస్తున్న బానోతు బాలు దివ్యను గుర్తుపట్టి పేరెంట్స్కు, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని జనగామ రైల్వే కానిస్టేబుల్ నరేశ్ వివరించారు.
రైలు ప్రమాదం.. ట్రాన్స్జెండర్ మృతి
- క్రైమ్
- July 31, 2023
లేటెస్ట్
- పెన్షన్లకు సంబంధించిన రూ.6.50 లక్షలు చోరీ
- మార్ఫింగ్ చేస్తే.. స్మాష్ తో పట్టేస్తరు!
- నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్ రేవణ్ణ
- మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడిన అగంతకుడు
- ఓటింగ్ శాతం సడెన్గా ఎట్ల పెరిగింది?: దీదీ
- బోపన్న జోడీకి షాక్
- రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తోంది : చంద్రశేఖర్
- పాండ్యాకు మళ్లీ ఫైన్
- అస్సాంలో మాఫియా రాజ్యం : ప్రియాంక గాంధీ
- ఢిల్లీలో వంద స్కూళ్లకు బాంబు బెదిరింపులు
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...