వెంకటస్వామి స్ఫూర్తిని మేం కొనసాగిస్తాం: వివేక్

వెంకటస్వామి స్ఫూర్తిని మేం కొనసాగిస్తాం: వివేక్

కేంద్రమాజీ మంత్రి , కార్మిక యోధుడు గడ్డం వెంకటస్వామి ఐదో వర్థంతి కార్యక్రమం హైదరాబాద్ లో  జరిగింది. ట్యాంక్ బండ్ పై  కాకా విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, వినోద్ కాకా విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిని వివేక్ వెంకటస్వామి..కార్మికుల కోసం కాకా ఎంతో కష్టపడ్డారని అన్నారు.అంబేద్కర్ స్ఫూర్తితో పేదల ఆశయాల కోసం కృషి చేశారని అన్నారు. కాకా స్పూర్తినా తాము కొనసాగిస్తామన్నారు వివేక్.