రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు ఓ టీఆర్ఎస్ కార్యకర్త. కరోనాతో పోరాడుతూ హాస్పిటల్ బెడ్ పై ఉన్నారు నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలానికి చెందిన కార్యకర్త. తమ మండలాన్ని దత్తత తీసుకుంటానన్న బాల్క సుమన్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ప్రతీ కాలనీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. మండలం మొత్తం వెంటనే టెస్టులు చేయాలన్నారు. టెస్టులు ఆలస్యం కావడంతో పాటు.. బెడ్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇదేమైనా అక్బర్,బాబర్ కాలమా? అని ప్రశ్నించారు. సర్కార్ మూర్ఖత్వం వీడి టెస్టులు పెంచాలన్నారు. టెస్టులు పెంచకనే కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని అందరూ తిట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెస్టులు చెయ్యకపోతే.. చావులు తప్పవంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ సారూ! ఇదేమన్నా బాబర్ కాలమా?. బెడ్ పై టీఆర్ఎస్ లీడర్ ఆవేదన
- హైదరాబాద్
- May 10, 2021
లేటెస్ట్
- గెలుపు కోసం బీఆర్ఎస్ మెజార్టీపై కాంగ్రెస్ ఫోకస్
- ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : మంత్రి ఉత్తమ్
- రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు
- బీఆర్ఎస్లో హైటెన్షన్.. ఒకవైపు కబ్జా కేసులు.. మరోవైపు కాంగ్రెస్ లో చేరికలు
- కేసీఆర్..ముక్కు నేలకు రాస్తవా? : సీఎం రేవంత్రెడ్డి
- కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి, శనగ.. గిట్టుబాటు ధర లేక నిల్వ చేస్తున్న రైతులు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- ప్రచార స్పీడ్ పెంచిన పార్టీలు.. పోలింగ్ కు సమీపిస్తున్న గడువు
- ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య సయోధ్య కుదిరేనా?
- ఎండలు తగ్గేదాకా బైటికి రానంటే ఎట్లా ...!
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు