నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాలో రాత్రికిరాత్రే రైతు వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో తీసేయడంపై నిరసన తెలిపిన బీజేవైఎం నాయకులపై టీఆర్ఎస్ లీడర్లు రాళ్ల దాడి చేశారు. మండలంలోని భైరంకొండ గ్రామంలో నిర్మించిన రైతు వేదిక బిల్డింగ్పై ఆఫీసర్లు సీఎం కేసీఆర్, పీఎం మోడీ ఫొటోలు వేయించారు. ఆదివారం ఉదయం ప్రారంభం కావాల్సి ఉండగా శనివారం అర్ధరాత్రి పీఎం ఫొటోను తొలగించారు. దాన్ని గుర్తించి స్థానిక బీజేపీ లీడర్లు గొడవ చేస్తారేమోనని ఆదివారం తెల్లవారుజామున బీజేపీ మండల అధ్యక్షుడు సాయిబన్న, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యయాదవ్, టౌన్అధ్యక్షులు రఘురామయ్యగౌడ్, రామకృష్ణను పోలీసులు స్టేషన్కు తరలించారు. ఉదయం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి రైతు వేదికను ప్రారంభిస్తుండగా అక్కడికి చేరుకున్న బీజేవైఎం లీడర్లు మోడీ ఫొటోను తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. పోలీసుల ముందే టీఆర్ఎస్లీడర్లు కొందరు రాళ్లతో బీజేవైఎం నాయకులపై దాడి చేశారు. ఆ వెంటనే పోలీసులు బీజేవైఎం వాళ్లను స్టేషన్కు తరలించారు. పేరపళ్ల గ్రామంలోనూ బీజేవైఎం నాయకులను అరెస్టు చేశారు. పీఎం ఫొటో తొలగించటానికి సహకరించిన ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ డిమాండ్ చేశారు. తమ నాయకులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ చేశారు.
బీజేవైఎం లీడర్లపై టీఆర్ఎస్ లీడర్ల రాళ్ల దాడి
- తెలంగాణం
- December 20, 2021
లేటెస్ట్
- డేంజర్ బెల్స్ : ఈ ఒక్క వ్యాధితో.. రోజుకు 3 వేల 500 మంది చనిపోతున్నారు..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఫ్యామిలీ మొత్తం మృతి
- నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
- Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- ప్రాణం పోసిన డాక్టరమ్మ... ఆరేళ్ళ బాలుడిని బతికించిన సీపీఆర్..
- Devara Fear Song: బీజీమ్తో వణికించిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్..ఎన్టీఆర్ దేవర ఫియర్ సాంగ్ ప్రోమో అదిరింది
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!