పదో తరగతి పరీక్షా సమయంలో ప్రభుత్వం మార్పు చేసింది. పరీక్షా నిర్వహించే సమయాన్ని మరో అర్థగంట పెంచుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై టెన్త్ క్లాస్ ఎగ్జామ్ 3.15గంటల పాటు కొనసాగనుంది. గతంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష నిర్వహించేవారు. తాజాగా సవరించిన టైమింగ్స్ ప్రకారం.. ఈ ఏడాది నుంచి ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రశ్నాపత్రంలో ఎక్కువ ఛాయిస్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు పరీక్షా సమయాన్ని మరో అర్థగంట పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
పదో తరగతి పరీక్షా సమయంలో మార్పు
- తెలంగాణం
- April 7, 2022
లేటెస్ట్
- DC vs GT: మిల్లర్, రషీద్ మెరుపులు వృధా.. చివరి బంతికి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
- మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
- కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
- 3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
- ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్
- DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు