హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి ఫండ్స్ను రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావుశుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్లోనే సీడీపీ ఫండ్స్ పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. అందుకు అనుగుణంగా జీవో ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15లో ఒక్కో నియోజకవర్గానికి రూ.1.50 కోట్లు ఇచ్చారు. 2016-17లో రూ.3 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్లకు పెంచారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సీడీపీ కింద పనులను ప్రతిపాదిం చగా, వాటికి జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇస్తారు.
ఎమ్మెల్యే ఫండ్స్ రూ.5 కోట్లకు పెంపు
- తెలంగాణం
- July 3, 2021
లేటెస్ట్
- ప్రతినిధి 2 మూవీ ట్రైలర్ లాంచ్
- ఫిర్యాదు దారులందరినీ ఇంప్లీడ్ చేయండి.. బాబా రామ్ దేవ్కు సుప్రీం ఆదేశం
- ఏప్రిల్ 26న రుస్లాన్ మూవీ విడుదల
- బల్దియా టౌన్ ప్లానింగ్ ఆదాయం రూ.347 కోట్లు తగ్గింది
- మినీ ట్యాంకర్లతో నీటి సరఫరా
- ఎఫ్ఐజీ వరల్డ్ కప్ దీపకు నాలుగో ప్లేస్
- క్యూ 4 రిజల్ట్స్: తగ్గుతున్న కంపెనీల రెవెన్యూ, లాభాలు
- క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన వైశాలి
- పాక్, కివీస్ తొలి టీ20 రద్దు
- బరేవియర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ చాంపియన్షిప్ ఫైనల్లో యూకీ జోడీ
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి