హైదరాబాద్ : గద్వాలకు చెందిన గర్భిణి, పసికందు మృతి ఘటనపై హైకోర్టు విచారణ జరిపింది. అత్యవసర సేవల కోసం హైవేలపై 86 అంబులెన్సులు ఏర్పాటు చేశామని, గర్భిణీలకు వైద్య సేవలు అందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఘటనపై బాధ్యులైన వైద్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలా వద్దా అనే నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు విషయంలో న్యాయవాదులు కిషోర్ కుమార్, శ్రీనిత లేఖలపై హైకోర్టు విచారణ ముగించింది.
‘ఆ నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాం..’ గర్భిణీ మృతి కేసులో హైకోర్టు
- తెలంగాణం
- June 12, 2020
లేటెస్ట్
- నిర్మల్లో 87 సెల్ ఫోన్ల రికవరీ
- తెలంగాణలో ప్రధాని మోదీ, అమిత్ షా షెడ్యూల్ ఇదే
- తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు
- క్రికెట్కు గుడ్బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్
- అధిష్టానం నిర్ణయం మేరకే చేరికలు : బత్తుల లక్ష్మారెడ్డి
- అమిత్ షా హోంగార్డులా మాట్లాడారు : చామల కిరణ్ కుమార్ రెడ్డి
- ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయం : ఉత్తమ్కుమార్ రెడ్డి
- రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- బీఆర్ఎస్ అడ్డగోలుగా దోచుకుంది : భట్టి విక్రమార్క
- ఖమ్మం ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం : రాందాస్ నాయక్
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- అక్షయ తృతీయ రోజున గ్రహాల మార్పు.. మేషరాశిలోకి బుధుడు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..