వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల్లో లేఆఫ్స్ పర్వం కొనసాగుతున్నవేళ.. మరో దిగ్గజ సంస్థ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రముఖ స్పోర్ట్ వేర్ తయారీ సంస్థ నైక్.. తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ తొలగింపులు ఉంటాయని వివరించింది. రెండు దశల్లో ఈ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. తొలి దశ ఇవాల్టి ( ఫిబ్రవరి 16) నుంచే ప్రారంభమవుతుందని పేర్కొంది. ఇక రెండో విడత తొలగింపులు నాలుగో త్రైమాసికం చివరి నుంచి ఉంటాయని వెల్లడించింది. వ్యయ నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నైక్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నైక్లో 83 వేల 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
2 శాతం మంది ఉద్యోగులు తొలగింపు
- విదేశం
- February 16, 2024
లేటెస్ట్
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రేవంత్ ను పొగిడి.. భుజంపై చేయి వేసిన రాహుల్
- సీఐడీ కాదు, సీబీఐ, ఇంటర్పోల్ కేసులు పెట్టుకో.. తగ్గేదిలేదు... నారా లోకేష్
- మహిళా ఎంపీపై లైంగిక దాడి... ఎక్కడంటే..
- LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. గెలిస్తే కోల్కతా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!
- PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి