తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్నారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇందులో భాగంగానే ప్రతి మంగళవారం షర్మిల నిరాహార దీక్ష చేస్తున్నారు. రేపు(మంగళవారం) సీఎం కేసీఆర్ గెలిచిన గజ్వెల్ నియోజకవర్గంలో షర్మిల దీక్షకు దిగనున్నారు. గజ్వేల్ మండలం అనంతరావుపల్లిలో ఉద్యోగం రాకపోవడంతో కొప్పు రాజు అనే యువకుడు ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు కుటుంబాన్ని షర్మిల రేపు ఉదయం పరామర్శించనున్నారు. ఆ తర్వాత గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజ్ఞాపూర్ లో నిరుద్యోగదీక్షలో పాల్గొననున్నారు వైఎస్ షర్మిల.
కేసీఆర్ నియోజకవర్గం గజ్వెల్ లో రేపు షర్మిల దీక్ష
- హైదరాబాద్
- August 31, 2021
లేటెస్ట్
- పార్ట్టైం జాబ్ పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు
- ఒడిశా ఎన్నికల బరిలో 17 మంది కోటీశ్వరులు
- కాంగ్రెస్వి అబద్ధాలు.. బీజేపొళ్లు లంగలు.. ఆ రెండు పార్టీలను నమ్మొద్దు: కేటీఆర్
- ఉత్తరప్రదేశ్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతది: అఖిలేశ్ యాదవ్
- టీడీపీ మద్దతు కోరిన ఖమ్మం బీఆర్ఎస్ క్యాండిడేట్ నామా నాగేశ్వరరావు
- బంద్కు పిలుపునిచ్చిన జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు
- మోదీ స్పీచ్పై ఈసీ చర్యలు తీసుకోవట్లే : నిరంజన్
- ఎస్టీ రిజర్వేషన్ల పెంపు జీవోపై..కౌంటర్ దాఖలు చేయండి : హైకోర్టు
- ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకం కావాలి : మధుయాష్కీ గౌడ్
- రెండుచోట్ల పోటీ చేస్తే తప్పేంటి?:రాహుల్కు వయనాడ్ వాసుల మద్దతు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్