వెలుగు ఎక్స్‌క్లుసివ్

2004 సునామీ మృతులకు మెరీనా బీచ్ లో నివాళులు

హిందూ మహా సముద్రంలో పుట్టిన సునామీ 2004లో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 2 లక్షల 30 వేల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ సునామీ దుర్ఘటనకు సోమవ

Read More

21న మొదలుకానున్న నాగోబా జాతర

ఇచ్చోడ, వెలుగు :పుష్యమాసం అమవాస్యను పురస్కరించుకొని ఆదివారం నెలవంక చూసిన ఆదిలాబాద్​జిల్లా ఇంద్రవెల్లి మెస్రం వంశీయులు సోమవారం గంగాజల యాత్ర, నాగోబా మహా

Read More

ఎన్నిసార్లు సాఫ్ట్​వేర్ మార్చినా అదే నిర్లక్ష్యం

హైదరాబాద్, వెలుగు: సర్కార్ ఆఫీసుల్లో ఏ పనులు కావాలన్నా ముందు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందే. అయితే  మీ సేవ సెంటర్ల ద్వారా ఇష్

Read More

ఇంజినీరింగ్ రీసెర్చ్​లకు వరల్డ్ బ్యాంకు నిధులు

హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో క్వాలిటీతో పాటు రీసెర్చ్, ఇన్నోవేషన్లపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనికిగానూ ప్రపంచబ్యాంకు సహకారంతో 15

Read More

మీడియాపై ఆంక్షలు ఎందుకు? : చిల్ల మల్లేశం

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో  మీడియాపై ఆరేడు నెలలుగా అప్రకటిత ఆంక్షలు అమలవుతున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నెలనెలా జరిగే కౌన్సిల్​ మీ

Read More

ఎకరానికి ఐదు క్వింటాళ్లు మించట్లె

హైదరాబాద్‌‌, వెలుగు: ఈసారి పత్తి దిగుబడి భారీ గా పడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఎక రాల్లో పంట సాగైనా.. ఇప్పటి వరకు 2.65 లక్షల టన్ను

Read More

‘సెస్​’ ఎన్నికల్లోనూ ప్రలోభాలు! : జూకంటి జగన్నాథం

సహకార విద్యుత్ సరఫరా సంఘం సిరిసిల్ల(సెస్) ఎన్నికలు రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఎందుకంటే ఈ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధి వ్యాప్తంగా

Read More

చివరి దశలో ఫాంహౌజ్, యాదాద్రి రోడ్డు పనులు

యాదాద్రి, వెలుగు: సీఎం ఏ ఇబ్బంది లేకుండా యాద్రాద్రి వెళ్లేందుకు గోపాల్​పూర్​నుంచి యాదగిరిగుట్టకు వేస్తున్న రోడ్డు పనులు జెట్ స్పీడ్​తో సాగుతుంటే.

Read More

బాధ్యత మరిచిన సమాజం..క్షీణిస్తున్న విలువలు : డా. పి. భాస్కరయోగి

మనదేశం ప్రస్తుతం ప్రపంచంలోని 7 ఆర్థిక అగ్రశక్తుల్లో 4వ స్థానానికి ఎగబాకి, ఎక్కువ వృద్ధి రేటుతో తక్కువ ద్రవ్యోల్బణంతో దూసుకుపోతోంది. అలాగే మన మేధోసంపత్

Read More

చైనాలో కరోనా అలజడితో భారత్‭లో అలర్ట్

బూస్టర్‌‌ డోస్‌‌కు డిమాండ్ చైనాలో కరోనా అలజడితో మన దగ్గర అలర్ట్ ముందు జాగ్రత్తగా టీకా వేయించుకునేందుకు జనం ఆసక్తి సెకండ్

Read More

గ్రామ పంచాయతీ నిధులను పక్కదారి పట్టించినందుకు కేసీఆర్ అభినందనలు..!

    కేంద్రమే సెపరేట్​గా అకౌంట్ తీయించినా ఫలితం శూన్యం     సర్పంచ్​ల డిజిటల్ కీ      మిస్ యూజ్

Read More

60 ఏండ్లు దాటిన వారిపై చైనా ఫోకస్

బీజింగ్: కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేసింది చైనా. తొలుత 60 ఏండ్లు దాటిన వారిపై ఎక్కువగా ఫోకస్​

Read More

తొలిసారి రాష్ట్రానికి ప్రెసిడెంట్​ ముర్ము

    శంషాబాద్‌‌లో ఘన స్వాగతం పలికిన గవర్నర్​తమిళిసై, మంత్రి సత్యవతి     ప్రత్యేక హెలికాప్టర్‌‌లో శ్రీ

Read More