వెలుగు ఎక్స్‌క్లుసివ్

మూడొద్దులైనా మార్చురీలోనే.. జిల్లా ఆస్పత్రుల్లో ఆలస్యంగా పోస్టుమార్టాలు 

మూడొద్దులైనా మార్చురీలోనే జిల్లా ఆస్పత్రుల్లో ఆలస్యంగా పోస్టుమార్టాలు  మార్చురీల వద్ద మృతుల బంధువుల పడిగాపులు డ్యూటీ టైమింగ్స్ పాటించని

Read More

ఇంకా టెన్త్ రిజల్టే రాలే...అయినా అడ్మిషన్లు, క్లాసులు

ఇంకా టెన్త్ రిజల్టే రాలే...అయినా అడ్మిషన్లు, క్లాసులు ఇంటర్ కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ఇష్టారాజ్యం బ్రిడ్జి కోర్సు, ఫౌండేషన్ కోర్సుల పేరుతో క

Read More

మళ్లీ తెరపైకి ఎల్ఆర్ఎస్...ప్లాట్ల రెగ్యులరైజేషన్​కు సర్కార్ కసరత్తు

మళ్లీ తెరపైకి ఎల్ఆర్ఎస్ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌‌లో ఉండగానే ప్లాట్ల రెగ్యులరైజేషన్​కు సర్కార్ కసరత్తు 2020 నాటి అప్లికేషన్లు

Read More

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెసా చట్టం అమలవడం లేదు

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకమైన పెసా చట్టం సక్రమంగా అమలు కావడం లేదు. కాంట్రాక్టర్లు ఇసుక రీచ్​లలో అక్రమాలకు పాల్పడుతూ.. ఈ

Read More

అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఏడాదైనా..   ఇండ్లళ్లకు పోనిస్తలే..

అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఏడాదైనా..   ఇండ్లళ్లకు పోనిస్తలే..

Read More

సూరమ్మ రిజర్వాయర్ పనులు అటకెక్కాయి

రూ. 204 కోట్ల రిజర్వాయర్ వర్క్స్ పై ఆఫీసర్ల నివేదిక హామీ  మరిచిన సర్కార్ .. ఎదురుచూస్తున్న 43 గ్రామాల రైతులు   జగిత్యాల, వెలుగు :&

Read More

రైతులను ఇబ్బంది పెడితే  సహించం : విఠల్​రావు

నిజామాబాద్, వెలుగు:   కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వడ్లను దింపుకోకుండా  రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జడ్పీ

Read More

పాలమూరు యూనివర్సిటీలో సమస్యలు

మహబూబ్​నగర్/మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు:పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో సమస్యలు తిష్ట వేశాయి. క్యాంపస్​లో స్ట్రీట్​ లైట్లు నెలలుగా వెలుగకపోయినా ఫండ్స్​ లే

Read More

వడ్లు వస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు ఓపెన్‌ చేస్తలే

మెదక్ (కౌడిపల్లి), వెలుగు:మెదక్‌ జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమైనా.. అధికారులు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం లేదు. దీంతో రైతులు వడ్లను తీసుక

Read More

మక్కపంట కొనుగోళ్లపై సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో మక్కపంట చేతికొచ్చింది. కానీ,  కొనుగోళ్లపై సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో రైతులు ఇబ్బందులు

Read More

ఫైర్ అలారం స్విచ్చాఫ్​ చేస్తే నేరం చేసినట్లే

మాదాపూర్​, వెలుగు : ప్రతి హాస్పిటల్​లో ఫైర్​ సేఫ్టీ పాటించాలని  రాష్ట్ర ఫైర్​ సర్వీసెస్​ డీజీ నాగిరెడ్డి సూచించారు. అగ్నిప్రమాదాల నివారణపై అందరిక

Read More

ఎకో సెన్సిటివ్​ జోన్​లోనూఇసుక తవ్వకాలు

ఎకో సెన్సిటివ్​ జోన్​లోనూ ఇసుక తవ్వకాలు. ఏటూరు నాగారం పరిధిలో ఎడాపెడా క్వారీలకు అనుమతిస్తున్న సర్కారు గతేడాది రూ.114 కోట్ల విలువైన ఇసుక అమ్మకాల

Read More

పెట్టుబడుల పరంగా తెలంగాణ ర్యాంకు పడిపోయింది

ఆరో స్థానం నుంచి 9వ స్థానానికి.. ‘ప్రాజెక్ట్స్ టుడే’ రిపోర్టులో వెల్లడి 2022–23లో దేశంలో పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులపై సర్వే

Read More