వెలుగు ఎక్స్‌క్లుసివ్

నకిరేకల్​లో ముఖ్యనేతల గ్రూప్​ పాలిటిక్స్​

ఎమ్మెల్యే చిరుమర్తికి మద్దతుగా గుత్తా వర్గం తాజాగా ఎమ్మెల్యేతో కలిసి సమ్మేళనంలో పాల్గొన్న గుత్తా కొడుకు అమిత్​రెడ్డి మాజీ ఎమ్మెల్యే వేములకు నల్గొండ

Read More

ఆత్మీయ సమ్మేళనాల్లో లీడర్లను నిలదీస్తున్న క్యాడర్

ఖాళీగా పలు మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు కొన్ని మున్సిపాలిటీల్లో కోఆప్షన్ మెంబర్స్ ను నియమించని సర్కార్  నామినేటెడ్ పోస్టులపై బీఆర్ఎస్ క్య

Read More

2022–23 బడ్జెట్​ అంచనా రూ.2.45 లక్షల కోట్లు

టార్గెట్​లో దాదాపు రూ.45 వేల కోట్లు మైనస్ సొంత రాబడి.. అప్పులు అన్నీ కలిపితే వచ్చింది రూ.2 లక్షల కోట్లే రెండు రోజుల్లో ముగుస్తున్న ఫైనాన్షియల్

Read More

ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు తప్పనిసరి.. వ్యాపారస్తులకు జీహెచ్ఎంసీ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: సిటీలో అగ్ని ప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. 100 చదరపు మీటర్లలో వ్యాపారం  చేస్తున్న వారు ఫైర్ సేఫ్టీ సర్టిఫి

Read More

రెవెన్యూ డివిజన్ కోసం మళ్లా దీక్షలు

మెదక్, రామాయంపేట, వెలుగు: మెదక్‌‌‌‌ జిల్లాలోని రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం మళ్లీ పోరాటం మొదలైంది. గతంలో 189 రోజుల పా

Read More

పాలమూరు జిల్లాలో ఎండుతున్న పంటలు

మహబూబ్​నగర్​, వెలుగు : యాసంగి  పంటలకు కష్టాకలం వచ్చింది. సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. కెనాల్స్​కు నీటి విడుదల లేకపోవడం, ఎండలు

Read More

గల్లీలు మాయం.. దర్జాగా కబ్జా చేస్తున్న బడాబాబులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక కొత్తగూడెంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గజం స్థలాన్ని కూడా వదలడం లేదు. పట్టణంలోని ప్రధాన

Read More

వాణిజ్య పంటగా వెదురు.. కేరళ తరహా మిషన్ బాంబూ

నిర్మల్, వెలుగు:  కేరళలో  సక్సెస్ అయిన మిషన్ బంబూ తరహాలో రాష్ట్రంలోనూ వెదురు సాగును  పెంచేందుకే  హార్టికల్చర్ డిపార్ట్​మెంట్ యాక్ష

Read More

15 ఏండ్లయినా పరిహారం రాలే.. గ్రీవెన్స్​లో కలెక్టర్​కు విన్నవించిన కర్ణమామిడి గ్రామస్తులు

మంచిర్యాల, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులమైన తమకు 15 ఏండ్లయినా పరిహారం పైసలు, ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు రూ.70వేలు రాలేదని హాజీపూర్​ మండలం కర

Read More

57 ఏండ్ల వారికి పెన్షన్​ ఇచ్చి,65 ఏండ్ల వాళ్లను మర్చిపోతరా! : నిమ్మల రాఘవ రెడ్డి

65 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులకు ఓల్డ్​ఏజ్​ పెన్షన్​ అనుమతిస్తామని లోగడ ప్రభుత్వం ప్రకటించింది. 4 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ నేటికీ ఆఫ్​లైన్​ పద్దత

Read More

మీడియాకు స్వేచ్ఛ ఉన్నదా: పసునూరి శ్రీనివాస్

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పత్రికా రంగం ప్రజల పక్షాన నిలిచింది. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతే పత్రికా రంగం మొత్తం తన ముఖ కవళికల్ని మార్చు

Read More

పోరాటాలను నియంత్రించడం కాదు.. పారదర్శక విచారణ కావాలి : సర్దార్​ వినోద్ ​కుమార్

తెలంగాణలో రాజ్యాంగబద్ద సంస్థ అయిన టీఎస్​పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. అర్హతలేని, సామర్థ్యంలేని సభ్యులు, బోర్డును పట్టించుకోని చైర్మన్, ప్

Read More

విశాఖలో జీ–20 సదస్సుకు సర్వ సన్నద్ధం

జీ–20 దేశాలతోపాటు యూరోపియన్‌ దేశాల నుంచి 57 మంది ప్రతినిధుల రాక తొలిరోజు సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హాజరు విశాఖ

Read More