వెలుగు ఎక్స్‌క్లుసివ్

ముందు దించేద్దాం..! భువనగిరి చైర్మన్ ​ఎవరనేది తర్వాత చూద్దాం

అవిశ్వాసం తీర్మానంపై 30 మంది సంతకాలు నేడు కలెక్టర్‌‌ను కలవనున్న భువనగిరి కౌన్సిలర్లు యాదాద్రి, వెలుగు: భువనగిరి మున్సిపల్ చైర

Read More

కల్తీ కల్లు నియంత్రణపై కదిలిన యంత్రాంగం..రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్​ న్యాబ్ స్పెషల్​ ఆపరేషన్​ షురూ

రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్​ న్యాబ్  స్పెషల్​ ఆపరేషన్​ షురూ కల్తీ కల్లు ఘటనలు, మృతుల వివరాలు సేకరిస్తున్న ఆఫీసర్లు గత ప్రభుత్వ హయాంలో ఓ మంత్ర

Read More

జమ్మికుంట బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు యూటర్న్.. మున్సిపల్​ చైర్మన్​పై అవిశ్వాసం

కలెక్టర్ కు తీర్మానం అందించిన 20 మంది కౌన్సిలర్లు– కాంగ్రెస్​లో చేరే ఆలోచనలో గులాబీ లీడర్లు చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావుకు వ్యతిరేకం

Read More

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు.. 5 వేల మంది ప్రతినిధులు

జేఎన్టీయూహెచ్​లో మూడు రోజుల పాటు నిర్వహణ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభించే అవకాశం ప్రభుత్వానికి వివరాలు పంపిన అధికారులు హైదరాబాద్, వెలుగు: జేఎ

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో నిజాలను ఎందుకు దాస్తున్నరు? ఇంజినీర్లపై మంత్రుల ఆగ్రహం

భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇంజనీర్లు ప్రయత్నించడంపై రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశా

Read More

గెలిచిన సంఘాలకు సవాళ్లు..

కోల్​బెల్ట్/గోదావరిఖని,వెలుగు: సింగరేణిలో గెలిచిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు కార్మికుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన పెను సవాల్​గా మారనుంది

Read More

న్యూ ఇయర్‌‌ సెలబ్రేషన్స్‌‌ రాత్రి 12.30 గంటల వరకే

కమిషనరేట్‌‌ పరిధిలో విస్తృతంగా డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌ టెస్ట్‌‌లు డ్రగ్స్ వాడినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించిన

Read More

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ను .. కూల్చి మళ్లీ కట్టాల్సిందే

ప్రభుత్వం తరఫున ఈఎన్సీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ పిల్లర్ల నిర్మాణం కన్నా కూల్చివేయడమే పెద్ద పని  కుంగిన వాటిని బ్లాస్ట్ చేస్తే మిగతా

Read More

భూసేకరణ దగ్గరే ఆగిన కాళేశ్వరం కాల్వలు..మూడు ప్యాకేజీల పనులు మొదలే కాలే

ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని భూసేకరణ  అవసరం 4,791 ఎకరాలు సేకరించింది 634 ఎకరాలు మాత్రమే మెదక్, నర్సాపూర్, వెలుగు: సాగునీటి సమస్

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు .. క్వాలిటీ లేకే బ్యారేజీలు కుంగినయ్ : మంత్రి ఉత్తమ్​

అవకతవకలపై జ్యుడీషియల్​ ఎంక్వైరీ జరిపిస్తం మూడు బ్యారేజీలు దెబ్బతిన్నయని కామెంట్​ అవసరం లేని 3వ టీఎంసీ పనులను కేసీఆర్  తన బంధువులకు కట్టబ

Read More

మంచిర్యాల, ఆదిలాబాద్​ జిల్లాల్లో క్రైమ్ రేట్​ పెరిగింది

మంచిర్యాలలో 4,793, ఆదిలాబాద్​లో 4050 కేసులు నమోదు మహిళలు, చిన్నారులపై దాడులు, సైబర్​క్రైమ్స్ అధికం ఆగని గంజాయి స్మగ్లింగ్ రోడ్డు ప్రమాదాల్లో

Read More

న్యాయ్​ యాత్రతో ఎర్రకోటపై జెండా ఎగరేస్తం : సీఎం రేవంత్​రెడ్డి

జోడో యాత్రతో కర్నాటక, తెలంగాణలో గెలిచినం కేంద్రంలో కాంగ్రెస్​ గెలుపు కోసం కార్యకర్తలు వందరోజులు కృషి చేయాలి పార్టీని అధికారంలోకి తెచ్చి దేశాన్న

Read More

వరంగల్‌‌లో ప్రజాపాలనకు పోటెత్తిన ప్రజలు

భారీగా తరలివచ్చిన ప్రజలు హనుమకొండ జిల్లాలో 4,149, జనగామలో 10,502, మహబూబాబాద్‌‌ జిల్లాలో 15,428 అప్లికేషన్లు ప్రజల నుంచి అప్లికేషన్లు

Read More