వెలుగు ఓపెన్ పేజ్

మేధోమథనం ఎవరి కోసం? : కల్లూరి శ్రీనివాస్ రెడ్డి

‘తెలంగాణ  ఆకాంక్షలు నెరవేరాయి. 75 ఏండ్ల దేశ ఆకాంక్షలే నెరవేరలేదు. ఎనిమిదిన్నర ఏండ్ల తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోయింది. తెలంగాణలో అభివృద్

Read More

గ్రామాల్లో విచ్చలవిడి బెల్టు షాపులు

పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతున్నా అటువైపు కన్నెత్తి చూడకుండా  ఎక్సైజ్అధికారులు వ్యవవహరిస్తున్నారని ప్రజలంటున్నారు. అన్ని జిల

Read More

అజాత శ‌త్రువు రోశయ్య

కొణిజేటి రోశయ్య వాగ్ధాటికి అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లేవి. గొప్ప హాస్య చతురతతో పాటు ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన శైలి. ప్రభుత్వ శాఖలన్నింటిపైన అపారమైన

Read More

అమెరికా రాజకీయాలు రసవత్తరమైన మలుపు తిరుగుతున్నాయి

అమెరికాలో రాజకీయాలు రసవత్తరమైన మలుపు తిరుగుతున్నాయి. అమెరికాలో ప్రతినిధుల సభను మన లోక్ సభతో పోల్చుకోవచ్చు. సెనేట్ ను రాజ్య సభగా చెప్పాలి. ఈ రెండింటిని

Read More

సిట్టింగ్​లందరికి టిక్కెట్లు సాధ్యమేనా?

పార్టీ  సిట్టింగ్​ ఎమ్మెల్యేందరికీ టెక్కెట్లు ఇస్తానని, భవిష్యత్​గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని ఇటీవల ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో  టీ

Read More

గ్రంథాలయాలతో విజ్ఞాన సముపార్జన

విద్య అజ్ఞానంపై సంధించిన వజ్రాయుధమైతే, అజ్ఞాన గాడాంధకారాన్ని తొలగించే అక్షర హారం పుస్తకం. దైవం కొలువున్న ప్రదేశం దేవాలయమైతే, జ్ఞాన జ్యోతిని వెలిగించే

Read More

ప్రమాదంలో బాల భారతం

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. అలాంటి బాలలు స్వేచ్ఛగా ఎదిగి, సమర్థవంతమైన మానవ వనరులుగా రూపుదిద్దుకునేలా చేయడం ప్రభుత్వ, పౌర సమాజం విధి, బాధ్యత కూడ

Read More

కేంద్ర సాహిత్య అకాడమీకి ‘ఎర్ర’ పక్షపాతం?

“పిల్లి గుడ్డిదైతే ఎలుక మీసాలు పట్టి దువ్వింది” అని సామెత. కేంద్రంలో ఉన్న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉదారంగా వదిలేసిన కారణంగా కేంద్ర సాహిత్య

Read More

టెట్ పెట్టి 5 నెలలు గడుస్తున్నా.. టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తలె : రావుల రామ్మోహన్ రెడ్డి

రా ష్ట్రంలో 12 వేల టీచర్​పోస్టులు భర్తీ చేస్తామని పదే పదే ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం.. టెట్ పెట్టి 5 నెలలు గడుస్తున్నా.. టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడం లేద

Read More

బకాయిల్లో విద్యా వ్యవస్థ : ఏబీవీపీ రాష్ట్ర నాయకులు సిలివేరు అశోక్

రాష్ట్రంలో విద్య బకాయిల్లో కూరుకుపోయింది. ఇంటర్ నుంచి ఇంజనీరింగ్, పీజీ, పీహెచ్డీ వరకు ప్రభుత్వం సకాలంలో ఫీజు రియింబర్స్ మెంట్ విడుదల చేయకపోవడంతో విద్య

Read More

సరైన విచారణ ప్రక్రియతోనే న్యాయం గెలుస్తుంది : బసవరాజు నరేందర్ రావు

ఇటీవల మన సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఒక సంచలనాత్మక తీర్పు న్యాయ కోవిదుల మస్తిష్కాల్లో వేలాది ప్రశ్నలను జనింపజేస్తున్నది. మన న్యాయస్థానాలు అనుసరి

Read More

వ్యవసాయ కూలీలను పట్టించుకోకుంటే ఎట్ల? : దొంతి నర్సింహారెడ్డి

దేశంలో 28 కోట్ల వ్యవసాయ కూలీలు అనేక ప్రయాసల మధ్య తమ వృత్తి కొనసాగిస్తున్నారు. వారి జీవనోపాధి రోజు రోజుకు నరకంగా మారుతున్నది. ప్రతి రోజూ కూలి కోసం ఎదుర

Read More

ఎరువుల ఫ్యాక్టరీ తెలంగాణకు వరం : నరేందర్ రాచమల్ల

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.ప్రజలందరికి ఆహారం లబించాలంటే రైతు బాగుండాలి. రైతు బాగుండాలంటే వ్యవసాయం బాగుండాలి. వ్యవసాయానికి ప్రకృతి సహకారంతో పాటు

Read More