
వెలుగు ఓపెన్ పేజ్
మోడీ యాత్రతో ప్రత్యామ్నాయం బలపడేనా ..? : కల్లూరి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి మన ముఖ్యమంత్రికి తీరిక లేదు. పైగా తనకే ఆహ్వానం అందలేదంటూ బ్లేమ్గెమ్ ఆట మొదలు పెట్టారు. ఆహ్వ
Read Moreనిఖార్సయిన దేశభక్తుడు మందాడి
తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన నేతల్లో మందాడి సత్యనారాయణరెడ్డి ఒకరు. ప్రస్తుత జనగామ జిల్లా ఇప్పగూడెంలోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన
Read Moreవిద్యాభివృద్ధికి మౌలానా బాటలు : ఎండీ ఉస్మాన్ ఖాన్
భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన పూర్తి పేరు సయ్యిద్ అబుల్ కలాం గులాం మొహియుద్దీన్ అహ్మద్ ఆజాద్. తండ్రి ముద్దుగా ఫిరోజ్ బఖ్
Read Moreమూడు పార్టీల మునుగోడు ఆపరేషన్
మునుగోడులో ఒక పార్టీ దుర్యోధనుడిలా, మరో పార్టీ శల్యుడిలా, ఇంకో పార్టీ ధర్మరాజులా వ్యవహరించాయి. అప్పుడూ ఇప్పుడూ ఒకే రాజనీతి. కాలంలో మాత్రమే తేడా! కాంగ్
Read Moreపట్టు బిగిస్తేనే ఫలితాలు : దిలీప్ రెడ్డి
‘కాలుష్య కారకులే ఖర్చు భరించాలి’ అనే సహజ న్యాయం కోసం పోరాటమే ఈసారి వర్యావరణ ప్రపంచ సదస్సు, కాప్ –27 ప్రత్యేకాంశంగా వేడి పుట్టిస్తున
Read Moreఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో నష్టపోయేది ఓబీసీలే : సంగిశెట్టి శ్రీనివాస్
భారత రాజ్యాంగానికి 2019లో103వ సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించింది. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన వర
Read Moreవర్సిటీలపై ప్రభుత్వ గుత్తాధిపత్యమా? : డా. మామిడాల ఇస్తారి
తెలంగాణా రాష్ట్రంలో ఉన్న 15 వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 2020 అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కొరకు కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ
Read Moreపైసల రాజకీయాలు అంతం కావాలి : కోదండ రామ్
సరళీకరణ తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఈ మార్పుల ఫలితంగా రాజకీయాలు వ్యాపారీకరణ చెందినాయి. అమ్మడం, కొనడం, సంపాదించుకోవడమే రాజకీయాల ప్రథమ కర్తవ్యమైంది.
Read Moreఈడబ్ల్యూఎస్పై సుప్రీంకోర్టు తీర్పు బాధాకరం
మన వ్యవస్థకు పట్టిన వివక్ష, ఆధిపత్యపు చీడకు సుప్రీం కోర్టు అతీతం కాదని ఈడబ్ల్యూఎస్పై వెలువడిన ప్రమాదకరమైన తీర్పు చెప్తున్నది! అసలు అన్యాయాన్ని న్యాయం
Read Moreన్యాయసేవలు అందరికీ అందుబాటులో ఉండాలి
పార్లమెంట్ న్యాయ సేవాధికారత సంస్థల చట్టాన్ని1978లో తీసుకొచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా యోగ్యత గల న్యాయసేవలు అందరికీ ఒకే విధంగా అందుబాటులోకి
Read Moreఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సామాజిక వేత్తల ఆందోళన
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని సుప్రీం ఇచ్చిన మెజారిటీ తీర్పుపై దేశంలోని సామాజిక వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు రిజ
Read Moreహాస్టళ్ల తీరు మారదా? : చింతకింది సంతోష్
గతంలో ఎన్నడూ లేని విధంగా గురుకులాలను నెలకొల్పి ఒక్కో స్టూడెంట్మీద రూ లక్ష వరకు ఖర్చు పెడుతూ.. విద్యార్థులను చదివిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న అ
Read Moreరష్యా - ఉక్రెయిన్ యుద్ధం పేద దేశాలకు ఆకలి మిగల్చొద్దు : జుర్రు నారాయణ యాదవ్
రష్యా – ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం సరిహద్దు దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా విద్య, ఉద్యోగ, వైద్య, ఆర్థిక, సాంకేతిక, వ్యవసాయ, ఆహార రంగాలపై పడుతున్నది.
Read More