వెలుగు ఓపెన్ పేజ్

పోడు వ్యవసాయం, ఆదివాసీలపై ప్రభుత్వం దాష్టీకం

పోడు వ్యవసాయం, ఆదివాసీల మీద ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్నది. అన్యాయంగా వారిపై దాష్టీకం ప్రదర్శిస్తున్నది. ఆదివాసీలకు ఏ ప్రభుత్వం కూడా సెంట్ భూమిని కొ

Read More

19 జిల్లాల్లో ఉద్యోగులకు జూన్ నెల జీతాలు చెల్లించలేదు

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ప్రభుత్వం నేటికీ19 జిల్లాల్లోని ఉద్యోగులకు జూన్ నెల జీతాలు చెల్లించలేదు. ప్రతీ నెల ఇదే పరిస్థితి. రోజుకు కొన్ని జిల్లాల చొప్

Read More

తెలంగాణ చరిత్ర సంస్కృతి కట్టడాలపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలు

తెలంగాణ చరిత్ర సంస్కృతిలో కట్టడాలు ముఖ్యమైన భాగం. పోటీ పరీక్షలో తప్పకుండా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. వీటిపైన పట్టుసాధిస్తే ఎక్కువ మార్కులు సాధించవ

Read More

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి

మరో ఐదు రోజుల్లో  రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది. జులై 21న ఓట్ల లెక్కింపు. తేదీల మాట ఎలా ఉన్నా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం లాంఛన ప

Read More

టీఆర్ఎస్ ప్రభుత్వం సామాజిక న్యాయం విస్మరించింది

పార్టీ నిర్మాణాన్ని వదిలేసి ప్రభుత్వంలో సామాజిక న్యాయం విస్మరించి సుదీర్ఘకాలం ఏ రాజకీయ పార్టీ ప్రజల విశ్వాసం నిలబెట్టుకోలేదు. ప్రస్తుత టీఆర్ఎస్​పార్టీ

Read More

రాష్ట్రంలోనూ ప్రజాపాలన కొనసాగించాలి

తెలుగు నేల నుంచి దక్షిణ భారతంలో బలమైన సామ్రాజ్య నిర్మాతలుగా ఎదిగిన కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో తప్పులేదు. కానీ కాకతీయులు మనకు అందించ

Read More

ఆదివాసీల కోసం పోరాడాలె..

రాష్ట్రం ప్రభుత్వ నిర్లక్ష్యంతో పోడు సమస్య మరింత తీవ్రమవుతోంది. పోడుభూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చిన సర్కారు.. దాన్ని నెరవేర్చకపోగా.. పోడు రైతులపై ద

Read More

అప్పటి నుంచే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 9 గవర్నర్​ రాష్ట్రాలు (పశ్చిమబెంగాల్​, ఉత్తర ప్రదేశ్​, అస్సాం, ఒరిస్సా, బొంబాయి. మద్రాస్​, బిహార్​, సెంట్రల్​

Read More

కేంద్రాన్ని బద్నాం చేసే యత్నం..

విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. రాష్ట్రానికి మెగా టెక్స్​టైల్ పార్కు ప్రకటించారు. ఆయన ప్రకటనతో లక్షలాది మంది యువతకు ఉపాధి, కార్మికు

Read More

నీటిని నిర్లక్ష్యం చేస్తే..  నిర్జీవ గ్రహమే!

సృష్టిలో సకల చరాచర జీవరాశుల మనుగడ నీటిపై ఆధారపడి ఉన్నది. ప్రాణికోటికి జలం అత్యంత ఆవశ్యకం. మనుషుల చర్యల వల్ల నీటి కాలుష్యం, వృథా పెరుగుతున్నాయి. దీన్ని

Read More

పంచ మహా కళ్యాణాలు

బుద్ధుని అస్తికలపైన నిర్మించిన పవిత్ర కట్టడాన్ని స్తూపం అంటారు. మూడు రకాల స్తూపాలుంటాయి. అవి ధాతుగర్భ స్తూపాలు,  పారిభోజక స్తూపాలు, ఉద్దేశిక స్తూ

Read More

సామాజిక న్యాయం సచ్చిపోయిందా?

భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందాలని ప్రవచిస్తోంది. డా. బీఆర్​ అంబేద్కర్​రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్​లో సామాజిక

Read More

రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము ఎంపిక సరైనదే

భారత రాజ్యాంగం ప్రకారం దేశ రాష్ట్రపతే రాజ్య వ్యవస్థకు సర్వాధికారి, దేశ ప్రథమ పౌరుడు. ఆర్మీ వ్యవస్థను ముందుకు నడిపించే సుప్రీం కమాండర్. రాష్ట్రపతిని, ప

Read More