వెలుగు ఓపెన్ పేజ్

రాజస్థానీలు ఈ సారి ఎవరికి పట్టంగడతారో

దేశంలోనే వైశాల్యంలో అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాజస్థాన్‌‌లో శాసనసభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని ముఖ

Read More

సమ్మక్క, సారక్క వర్సిటీ.. గిరిజన విద్యా వెలుగు

సమ్మక్క సారక్క వర్సిటీ గిరిజనులకు విద్యా వెలుగు. కారడవుల్లో  కకావికలమైన బతుకులతో కాలం వెళ్లదీస్తున్న అజ్ఞాత ఆదివాసుల్లో.. చదువుల వెలుగు నింపనున్న

Read More

కల్లుగీత కార్మికులకు హామీలే తప్ప అమలేది?

మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ గీతన్నలపై వరాల జల్లు కురిపించారు. వృత్త

Read More

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో సరికొత్త ఎత్తులు

కాంగ్రెస్​లోకి వరుస చేరికలు దేనికి సంకేతం? అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో ఎందుకు ఆలస్యం? స్క్రీనింగ్ కమిటీ రెండు దఫాలుగా భేటీ అయినా కనీసం ఒక విడత లిస

Read More

తెలంగాణ లో సిద్దిపేట రైలు కల నెరవేరింది!

ఆరు దశాబ్దాల సిద్దిపేటకు రైలు కల నేడు నెరవేరనుంది. సిద్దిపేట జిల్లా వాసులు సొంత భూమి నుంచి రైలు ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది. అది దశాబ్దాలుగా ఎదురుచూస్త

Read More

పరాకాష్టకు చేరిన  టీఎస్పీఎస్సీ నిర్వాకం

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నియామకాలు లేక నిరాశ, నిస్పృహలకు లోనైన లక్షలాది నిరుద్యోగ యువతకు  టీఎస్పీఎస్సీ చేతగానితనం శాపంగా తయారయింది. న

Read More

భూగోళ భవిష్యత్తుకు భారత్ సౌర మంత్రం

మన గ్రహానికి జీవ దాతగా ఆరాధించబడుతున్నాడు. భారతదేశం అపారమైన సౌర శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. సౌర శక్తి , గాలి లేదా శబ్ద కాలుష్యంలేని స్వచ్ఛమైన, నిశ

Read More

అనర్హులకు అందలం..రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు

శాసన మండలి గవర్నర్ కోటాలో ఇద్దరు సభ్యులను నామినేట్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి పంపిన సిఫారసులను గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ తిరస్

Read More

ప్రతిపక్షాలకు..సెప్టెంబర్​ షాక్​లు

‘షాక్ ’ అనేది వందల సంవత్సరాల నుంచి అనుసరిస్తున్న సైనిక వ్యూహం. ఒక సైన్యం తమ సైనికుల రక్తాన్ని ఎక్కువగా చిందించకుండా శత్రువును జయించాలని కో

Read More

చట్టసభల్లో సమర్థ స్త్రీ శక్తి

యూరోప్, ఇంగ్లాండ్, ఇటలీ, న్యూజీలాండ్ వంటి దేశాలు 18, 19 శతాబ్ద కాలంలో మహిళలు ఓటు హక్కు కోసం పోరాటాలు చేశారు. వారి పోరాటాలు చూసి ఓటు  హక్కు ఇవ్వటం

Read More

ఎం.ఎస్. స్వామినాథన్.. దేశానికి అన్నం పెట్టిండు

భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ మృతికి రైతులోకం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుంది. ఇతను 1925 ఆగస్ట్ 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు.

Read More

మధ్యప్రదేశ్ ఓటర్ల మొగ్గు..ఎటువైపు?

మధ్య ప్రదేశ్​లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతుందా? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీ నుంచి

Read More

విగ్రహావిష్కరణలు పెరుగుతున్నాయి

దివంగతులైన మహానీయుల విగ్రహాల ఆవిష్కరణ చేసినంత మాత్రాన  అభివృద్ధి రాదు. కులాల వారీగా ప్రజలను విడదీసి రాజకీయాలు చేయడం మానవీయత అనిపించుకోదు. తెలంగాణ

Read More