వెలుగు ఓపెన్ పేజ్

కరోనా కల్లోలం..చైనా ప్రజలు ఇండ్లకే పరిమితం

‘‘కరోనా పరీక్షలొద్దు. నేను బతుకు తెరువు చూసుకోవాలి. సాంస్కృతిక విప్లవం కాదు, నాకు సంస్కరణలు కావాలి. లాక్ డౌన్లకు తెరదించండి. నన్ను స్వేచ్ఛ

Read More

కమ్యూనిస్టులు ఎవరి సేవలో?

నవంబర్​ 29న ‘వెలుగు’ దిన పత్రిక  ఓపెన్​ పేజీలో  సారంపల్లి మల్లా రెడ్డి రాసిన (కమ్యూనిస్టులపై విమర్శలా?) ప్రతిస్పందన వ్యాసం చదివి

Read More

అవగాహనతోనే ఎయిడ్స్​ అంతం

ఒక మహాశయుడు చెప్పినట్లు ఈ ప్రపంచం తుడిచిపెట్టుకు పోవడానికి గల కారణాల్లో మొదటి స్థానంలో ఎయిడ్స్​ఉండగా, తర్వాతి స్థానాల్లో అణుయుద్ధం, సరైన నాయకత్వం లేకప

Read More

దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన ధీర వనిత జెట్టి ఈశ్వరీ బాయి 

కుల వివక్ష, లింగ వివక్ష రాజ్యమేలిన రోజుల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా, ధైర్యంగా నిలబడి, సామాజిక, రాజకీయ రంగాలతో పాటు, హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిన దళిత ఉద

Read More

మద్యం కట్టడి కోసం మరో పోరాటం అవసరం

మనిషి ఆరోగ్యంగా ఎదగడానికి విషపూరితం గాని పౌష్టిక, వైవిధ్యమైన ఆహారం, కలుషితం గాని మంచి నీరు, పరిశుభ్రమైన పరిసరాలు, శాస్త్రీయ దృక్పథంతో ప్రకృతిని అర్థం

Read More

శిక్షా భయం ఉంటేనే.. మహిళలపై నేరాలు తగ్గుతాయి!

అనాదిగా అన్ని దేశాల్లో అత్యంత అమానుషమైన, హేయమైన నేరంగా గుర్తించబడిన “రేప్” నేరానికి అన్ని దేశాలూ కఠినమైన శిక్షలనే అమలు చేస్తున్నాయి. ప్రాచ

Read More

ఎన్నికల సంస్కరణలు రావాలి

ఎన్నికలను పారదర్శకంగా నిబంధనల మేరకు  నిర్వహించడంలో ఎన్నికల కమిషన్(ఈసీ) విఫలమవుతున్నదని, అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ఎన్న

Read More

పటిష్ట వ్యూహాలతోనే.. జనాభా పెరుగుదలకు చెక్​

ప్రపంచ జనాభా 10 మిలియన్స్ నుంచి 1 బిలియన్ చేరుకోవడానికి 5,000 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే సైన్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందో శిశు మరణాల రేటు గణనీ

Read More

వాస్తవాలు గుర్తించకుండా కమ్యూనిస్టులపై విమర్శలా?

అసత్యాలతో వామపక్షాలపై దాడిచేయడం ఈ మధ్య ఒక ఫ్యాషన్‌‌గా మారింది. జరుగుతున్న పరిణామాలను గుర్తించకుండా కొంత మంది వారికి నచ్చినట్లు రాస్తున్నారు.

Read More

వీడని పోడు చిక్కులు

అడవులను నమ్ముకొని బతికే గిరిజనులకు అటవీ భూములే ఆధారం. వాటిపై హక్కు కోసం ఏండ్ల తరబడి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం -2006 లో మొదటిసారిగా

Read More

గుజరాత్​లో బీజేపీ ధీమాకు కారణాలేమిటి?

గుజరాత్ శాసన సభకు డిసెంబర్ లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు 4 కోట్ల 90 లక్షల మంది వరకు ఉన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న ఉంటుంది. ఇక్క

Read More

బీసీల రిజర్వేషన్లు పెంచాల్సిందే!

దేశంలో బీసీల రిజర్వేషన్ల పెంపు డిమాండ్ పెరుగుతున్నది. ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో అనుకూలమైన నిర్ణయం రావడంతో ఓబీసీల్లో మరింత అలజడి మొదలై

Read More

సమన్యాయం కోసం ప్రశ్నిస్తే తప్పా?

ఈ నెల 21న నేను రాసిన ‘కేంద్ర సాహిత్య అకాడమీకి ఎర్ర పక్షపాతం’ అనే వ్యాసానికి స్పందనగా వచ్చిన ఆచార్య ఎస్వీ సత్యనారాయణ వ్యాసం ఆసక్తికరంగా ఉంద

Read More