కేసీఆర్‌కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదు

కేసీఆర్‌కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదు

కేసీఆర్ ది డ్రామా కంపెనీ అన్నారు బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి. అమరవీరులకు కేసీఆర్ రోడ్డున పడేశారని విమర్శించారు. ఏడేళ్లుగా ఏం చేయని కేసీఆర్ కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. ఈటలను గెలిపిస్తే తెలంగాణ పరువు నిలబడుతుందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు విజయశాంతి.

మరిన్ని వార్తల కోసం

కొవిడ్ జాగ్రత్తలను పాటించాల్సిందే: WHO

కేసీఆర్ అహంకారం తగ్గాలంటే.. టీఆర్ఎస్‎ను ఓడించాలి