కేసీఆర్ ధర్మానికి విరుద్ధంగా వెళ్తున్నారన్నారు బీజేపీ నేత విజయశాంతి. రాజన్న ఆలయానికి ఏటా ఇస్తానన్న వంద కోట్ల నిధుల హామీపై వేములవాడలో బీజేపీ చేపట్టిన దీక్షలో విజయశాంతి పాల్గొన్నారు. కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. వేములవాడ ఎమ్మెల్యేగా రమేశ్ బాబును గెలిపిస్తే.. జర్మనీలో కూర్చున్నారని విమర్శించారు.
మరిన్ని వార్తల కోసం
ఉక్రెయిన్కు మద్దతివ్వొద్దన్నారు.. కానీ మేమిస్తాం