న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. విజయదశమి సందర్భంగా చైనా బార్డర్కు సమీపంలో సిక్కింలో డిఫెన్స్ వెపన్స్కు ఆయుధ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ‘భారత రక్షణ కోసం ధైర్యవంతులైన చాలా మంది సైనికులు ప్రాణత్యాగాలు చేశారు. సరిహద్దుల్లో ఇండో-చైనా వివాదం, ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడాలని మేం కోరుకుంటున్నాం. కానీ అక్కడ కొన్ని అసహ్యకరమైన పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, మన జవాన్లు భారత భూభాగం నుంచి ఒక్క ఇంచు భూమిని కూడా బయటకు పోనివ్వరు. దేశ సైనికుల ధైర్య, సాహసాలను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’ అని రాజ్నాథ్ చెప్పారు.
చైనాతో వివాదం ముగిసిపోవాలని కోరుకుంటున్నాం
- దేశం
- October 25, 2020
మరిన్ని వార్తలు
-
మోదీ రూ.80 లక్షల హోటల్ బిల్లు ఎగ్గొట్టిన అధికారులు.. నోటీసులు ఇచ్చిన ఓనర్
-
టెన్త్ పాస్ అయితే చాలు.. ఎయిర్ఫోర్స్లో జాబ్స్
-
EVMలు పని చేయటం లేదు.. పోలింగ్ టైం పెంచాలి: బీజేపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు
-
పూణే కారు ప్రమాదంలో రోజుకో ట్విస్ట్
లేటెస్ట్
- బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు
- మోదీ రూ.80 లక్షల హోటల్ బిల్లు ఎగ్గొట్టిన అధికారులు.. నోటీసులు ఇచ్చిన ఓనర్
- బెంగళూరు రేవ్ పార్టీ.. ఫామ్హౌజ్ ఓనర్కు నోటీసులు
- ఈ చైనా వాళ్ల దుంపతెగ : ఐస్ క్రీంను బాతు గుడ్లతో తింటున్నారు..
- Amitab Bachchan: నాగ్ అశ్విన్ ఆలోచనాశక్తి అద్భుతం.. కల్కి సినిమాపై బిగ్ బి ప్రశంసలు
- యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు
- సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతల భేటీ
- సెలక్ట్ అయితే చాలు: చదివిస్తారు.. కొలువిస్తారు
- Devara: దేవర మూవీ కథ చెప్పేసిన జూనియర్ ఆర్టిస్ట్.. అలా అయితే థియేటర్స్లో పూనకాలు కన్ఫర్మ్
- హైదరాబాద్లో హోటళ్లు, రెస్టారెంట్లపై కొనసాగుతున్న దాడులు
Most Read News
- మిథాలీ రాజ్తో పెళ్లి.. మౌనం వీడిన శిఖర్ ధావన్
- విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం...
- T20 World Cup 2024: నాయకుడిగా బాబర్.. వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన పాకిస్తాన్
- T20 World Cup 2024: జడేజాకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ తుది జట్టును ప్రకటించిన యువరాజ్ సింగ్
- పరకడుపునే నీరు తాగితే లాభాలేంటి.. ఎన్ని గ్లాసులు తాగాలి..
- డిగ్రీ పట్టా అందుకున్న సారా.. సచిన్ ఎమోషనల్ పోస్ట్
- T20 World Cup 2024: భారత క్రికెట్ జట్టు అమెరికా పయనం.. ఆ ఐదుగురు స్వదేశంలోనే
- ఇకపై హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చాలా ఈజీ.. వివరాలిగో..
- అవినీతి ఆరోపణలు.. ఆరుగురు ఆఫీసర్లపై సర్కార్ వేటు
- SRH vs RR: చిత్తుగా ఓడిన రాజస్థాన్.. ఫైనల్ల్లో సన్రైజర్స్