గ్రేటర్ వరంగల్, వెలుగు: కాజీపేట కొత్త బస్ స్టాండ్నిర్మాణానికి భూమి మార్పిడి ప్రక్రియను స్పీడప్గా చేయాలని మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, వరంగల్ ఎంపీ కడియం కావ్య వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ భూమి పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకు ఆఫీసర్లకు ఆదేశాలివ్వాలని మంత్రిని కోరినట్లు ఆమె తెలిపారు.
