బల్దియాలో ప్రజా పాలన దరఖాస్తుదారుల క్యూ

బల్దియాలో ప్రజా పాలన దరఖాస్తుదారుల క్యూ

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు : గ్రేటర్​ వరంగల్​ మున్సిపాలిటీకి ప్రజా పాలన దరఖాస్తుదారులు బుధవారం భారీగా తరలి వచ్చారు. దీంతో ఆఫీస్​లో గందరగోళం నెలకొంది. అడిషనల్​ కమిషనర్​ అనిసుర్​ రషీద్​ మాట్లాడుతూ..

 బల్దియా వ్యాప్తంగా 12 సెంటర్లలో ప్రజా పాలన దరఖాస్తుల సవరణ, నమోదు ప్రక్రియ కొనసాగుందని తెలిపారు.  ఇప్పటి వరకు 502 సవరణలు, చేశామని, కొత్తగా 84 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు.