లఖింపూర్: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా డ్యాన్స్ చేశారు. అస్సాంలో ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా గిరిజనల సంప్రదాయ ఝుముర్లో ఆమె కాళ్లు కదిపారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మ్యూజిక్కు తగ్గట్లుగా గిరిజన యువతులతో కలసి ప్రియాంక డ్యాన్స్ చేసిన ఈ వీడియో నెట్లో వైరల్ అవుతోంది.
Smt. @priyankagandhi participates in 'Jhumur' dance alongside sisters & brothers of the tea tribes in Lakhimpur, Assam.#PriyankaGandhiWithAssam pic.twitter.com/5xMycbiIYz
— Congress (@INCIndia) March 1, 2021