మొదటి కేసు వచ్చినప్పుడు ఎంతో భయపడ్డాం

మొదటి కేసు వచ్చినప్పుడు ఎంతో భయపడ్డాం

హైదరాబాద్ : కరోనా మొదట్లో  కేంద్రానికే మనం సూచనలు చేశామన్నారు మంత్రి ఈటల రాజేందర్. విదేశీ విమానాలు.. రాష్ట్రాల మధ్య ట్రైన్లు ఆపమని చెప్పింది మనమే అన్నారు. ముందస్తుగా లాక్ డౌన్ పెట్టింది కూడా మనమే అన్నారు ఈటల. మొదటి కేసు వచ్చినప్పుడు ఎంతో భయపడ్డామన్నారు. డాక్టర్లు, హెల్త్ సిబ్బంది కృషితో వైరస్ భారినుంచి బయటపడ్డామన్నారు. గాంధీలోనే 35వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చామన్నారు ఈటల. కరోనా సెకండ్ వేవ్ భయం మన రాష్ట్రానికి లేదన్నారు.