ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీలో గూడ్స్ ట్రావెల్, పార్శిల్ సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఎంపీ నామానాగేశ్వరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు బస్సులో ప్రయాణం చేశారు మంత్రి. ప్రజా ప్రతినిధులంతా బస్సులో ప్రయాణం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపుతో, తాను బస్సు ప్రయాణం చేస్తున్నానని, మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా బస్సెక్కాలని కోరారు. ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారని అజయ్ తెలిపారు.
ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా: మంత్రి పువ్వాడ
- తెలంగాణం
- December 21, 2019
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ