
లింగంపేట,వెలుగు : మండలంలోని కొర్పోల్ లో ఆదివారం సాయంత్రం కుస్తీ పోటీలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు. మహాశివరాత్రి పండుగ సందర్బంగా స్థానిక కాశీ లింగాల గుడి దగ్గర పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పోటీల్లో గెలిచిన వారికి వెండి కడెం బహుకరిస్తామన్నారు.