‘యాస్’ తుఫాన్ ఒడిశా, బెంగాల్లపై విరుచుకుపడుతోంది. ధమరా పోర్టులో తుఫాన్ తీరాన్ని తాకింది. అలలు విపరీతంగా విరుచుకుపడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని 9 జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ప్రస్తుతం అతి తీవ్ర తుఫాన్ ‘యాస్’ ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఉత్తర ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తీరప్రాంతాల్లో మరియు ఉత్తర ధమర, బాలాసుర్ దేశం మధ్యలో తీరం దాటనున్ననట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలోనూ ఇది అతి తీవ్ర తుఫాన్గానే ఉంటడం వల్ల గంటకు 130 నుండి 140 కిలో మీటర్ల వేగంతో.. ఒక్కోసారి 155 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యగా దీని ప్రభావం ఉత్తర ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ పైన ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు.. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు జారీ చేశారు. జార్ఖండ్, బీహార్, అస్సాం, మేఘాలయలోను భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో డ్యామేజ్లు ఎక్కువగా ఉంటాయని.. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
విరుచుకుపడుతున్న ‘యాస్’ తుఫాన్.. రెడ్ అలర్ట్ జారీ
- దేశం
- May 26, 2021
లేటెస్ట్
- బీజేపీపై కాంగ్రెస్ చార్జ్షీట్.. ముఖ్యాంశాలివే
- నాలుగు ఎంపీ స్థానాలకు 316 నామినేషన్లు
- ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదులు..స్పీకర్కు చేరేలా చూడండి
- మా వల్లే యాదాద్రి ప్లాంట్కు ఎన్జీటీ అనుమతులు: భట్టి విక్రమార్క
- ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ
- హైకోర్టును కూడా బీజేపీ కొన్నది: మమత బెనర్జీ
- నువ్వేనా.. నువ్వే నేనా .. సత్యభామ సినిమా నుంచి పస్ట్ లీరికల్ సాంగ్ రిలీజ్
- అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
- ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో అమ్ముతున్రు
- సెకండ్ ఫేజ్ పోలింగ్: ఓటేసిన ప్రముఖులు
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న